Home » Author »madhu
పూణెలో రెండు ఖరీదైన రిసార్ట్లు, రెండు పబ్లకు కొకైన్ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ డ్రగ్స్ దందాను నాలుగేళ్లుగా నిర్వహిస్తూ.. రెండేళ్లుగా కొకైన్...
ఇన్వెస్టర్ల రక్షణ సంగతి ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ గురించి ప్రస్తావించినప్పటికీ.. దీనికి సంబంధించి ఎలాంటి చట్టమూ లేదని...
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. 2022, ఫిబ్రవరి 02వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు...
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్ అవసరమే లేదని ప్రకటించింది. స్కూళ్లలో భౌతిక దూరం ఉండాలనే నిబంధన కూడా ఎత్తివేసింది.
ఈ ఘటనలో జరిగిన ఎన్ కౌంటర్ పై కమిషన్ విచారణ కంప్లీట్ చేసింది. డిసెంబర్ 2019 లో ఈ విచారణ మొదలైంది. కరోనా కారణంగా విచారణ ఆలస్యంగా జరిగింది.
దేశ సురక్షిత భవిష్యత్ కోసం గతాన్ని గుర్తు తెచ్చుకోవడం ముఖ్యమన్నారు. గత స్మృతుల నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమని, వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా...
ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు జరిగే 5 జిల్లాలు, 21 నియోజక వర్గాల్లో ఈ వర్చువల్ ర్యాలీ ప్రత్యక్ష ప్రసారం కానుంది. షామ్లీ, సహరాన్ పూర్, ముజఫర్నగర్, బగ్ పత్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో...
అల్లు అర్జున్ గురించి వోడ్కా టైమ్ లో ట్వీట్ చేశాను ...ఇప్పుడు మీ గురించి కాఫీ టైమ్ లో ట్వీట్ చేస్తున్నానని గమనించాలంటూ సూచించారు. పిల్లలైన చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు
సోమవారం ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా, బెంగుళూరు నుండి వచ్చిన ఇండిగో విమానాలను ఎలా ల్యాండ్ చేయాలో పైలట్లకు అర్థం కాలేదు. దీంతో కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.
టోనీకి సంబంధించిన రెండు ఫోన్ల డేటా కీలకంగా మారింది. టోనీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎన్ఆర్ఐ చలసాని వెంకట్ కీలకంగా మారాడు. 2.0 టీబీ డేటా మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ నివేదిక వస్తే..
బాలిక ఎవరికీ ఫిర్యాదు చేయకుండా నేరుగా చనిపోవడానికి బెదిరింపులే కారణమా.? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. విజయవాడ భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్లో నివాసం ఉంటున్న బాలిక..
ఫిబ్రవరి 01వ తేదీ నుంచి 28వ రోజుల్లో పాటు మొత్తం బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి...
చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రచార కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. బీజేపీ పార్టీలపై పంచ్ లు విసురుతున్నారు. అయితే.. ఆయన ఎక్కడికెళ్లినా..
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దక్కాల్సిన ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీలతో తేల్చిచెప్పారు కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులు, హక్కుల కోసం ఉభయ సభల్లో తీవ్రంగా
మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కారు యజమాని కచ్చకాయల రాజేంద్రప్రసాద్తోపాటు..
ఆయన పర్యటనపై కేంద్ర మాజీ మంత్రి, అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఓ ట్వీట్ చేశారు. హర్ మందిర్ సాహిబ్ లో రాహుల్ గాంధీ పాకెట్ ను కొట్టేశారు ? జెడ్ సెక్యూర్టీ ఉన్న సమయంలో ఆయన
మొదటి విడత సమావేశాల్లో లోక్ సభ ఛాంబర్ (282), లోక్ సభ గ్యాలరిలు(148), రాజ్య సభ ఛాంబర్(60), రాజ్య సభ గ్యాలరిల్లో(51) సామాజిక దూరం పాటిస్తూ ఎంపీలు కూర్చొనున్నారు. పార్లమెంట్ లో...
చికిత్సకు లతా మంగేష్కర్ స్పందిస్తున్నారని మంత్రి రాజేష్ తోపే పేర్కొన్నారు. జనవరి 8న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ..
మొత్తం 4 వేల 086 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 4 వేల 207మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,18,241గా ఉందని పేర్కొంది.
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను నాదల్ ఎగురేసుకుని పోయాడు. ఈ టైటిల్ తో ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ లను కైవసం చేసుకున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.