Home » Author »madhu
గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 173 మంది కరోనా పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతుండగా... 169 మందికి నిలకడగా ఉంది. మిగిలిన నలుగురికి మాత్రం సీరియస్గా ఉందని..
ఆజంఖాన్ తనయుడిపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ, భూ ఆక్రమణ కేసులో ఆజంఖాన్, ఆయన భార్య, కుమారుడిపై ఆరోపణలు రావడంతో వీరు రామ్ పూర్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం
తన భార్యను రంగంలోకి దింపాలని ప్రశాంత పొళాయి అనే వ్యక్తి నిర్ణయించుకున్నాడు. శ్రీ కృష్ణశరణ్ పూర్ కు చెందిన ప్రభాతి సాహూను అతను న్యాయస్థానంలో వివాహం చేసుకున్నాడు. ఎన్నికల ప్రక్రియలో.
కోవిడ్ కారణంగా గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ దర్శనం టోకెన్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే...ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం...
రోనీ బేగం (పాయల్ ఘోష్) తండ్రి మూడు నెలల కిందట చనిపోయారు. తండ్రిని కడసారి చూసేందుకు...అంత్యక్రియల కోసం బంగ్లాదేశ్ వెళ్లాలని భావించింది. తొలుత కోల్ కతా వెళ్లింది. అక్కడి నుంచి...
జియో కస్టమర్ల కోసం 4G స్మార్ట్ఫోన్ను కూడా డెవలప్ చేసింది. ఇప్పుడు ఎయిర్టెల్లోనూ గూగుల్ పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరంగా మారింది...
ప్రతి ఏటా జనవరి 28 రిపబ్లిక్ డే ముగింపు వేడుకల సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ ర్యాలీ జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ మాత్రం స్పెషల్ అట్రాక్షన్
నటి శ్వేతా తివారీ బోల్డ్ కామెంట్స్ రచ్చ రచ్చ అవుతున్నాయి. నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా ? హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో...
ఆయన ఏడు సంవత్సరాలుగా ఎంపీగా కొనసాగుతున్నా... అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారని ప్రశంసించారు. అంతేగాకుండా.. ఇంకా అద్దెంటిలోనే నివాసం ఉంటున్నారని.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి...
బీజేపీకి చెందిన ఓ నాయకుడికి అదే విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వెళ్లడానికి అనుమతించారని తెలిపారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఎంత చేసినా...
అప్పట్లో జైల్లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్కు బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు కోసం డొనాల్డ్ గ్రాంట్ ఓ హోటల్లో దోపిడీకి యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు హోటల్ సిబ్బందిని హత్య చేశాడు...
జనవరి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వమే కుట్ర చేస్తోందని.. అదే జరిగితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే తాము చర్చలకు రమ్మంటున్నా రాకుండా, జీతాలు ప్రాసెస్ చేయాలని...
రూ.32,835 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా కేంద్రం సమకూర్చుకుంది. ఈ ఏడాది బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని
ర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప మనవరాలు సౌందర్య విగతజీవిగా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని ఆమె ఇంట్లో మృతి చెంది కనిపించింది.
రాజకీయ ఆలోచనతో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయా ? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. తాము అవసరమైతే నాలుగు మెట్లు దిగుతామని సజ్జల చెప్పడాన్ని అలసత్వంగా...
కోడలి కోసమే ఆయన బరిలోనుంచి తప్పుకున్నట్లు టాక్ నడుస్తోంది. గత 50 ఏళ్లుగా పోరియెం నియోజకవర్గంలో తిరుగులేని విజయం సాధిస్తున్న కాంగ్రెస్కు ఇది గట్టి దెబ్బే అంటున్నారు నిపుణులు...
వీరి పోరాటానికి ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపారు. అందులో భాగంగా... సమ్మెలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. అన్ని సంఘాలు కలిసి ఏకతాటిపైకి వచ్చి సమ్మెకోసం కార్యాచరణ...
పీఆర్సీతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో కొన్ని సంఘాలు చర్చిస్తున్నాయి. సమావేశంలో వారి వారి వాదనలు వినిపిస్తున్నాయి. గుర్తింపు పొందిన సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేవన
ఇటీవలే తన భర్త వ్యవహారం గురించి ఆరా తీయాలని భావించిన సదరు యువతి... నకిలీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ అకౌంట్ తన భార్యదేనని గ్రహించిన...
బుధవారం 3 వేల 801 పాజిటివ్ కేసులు ఉంటే.. గత 24 గంటల్లో 3 వేల 944 కేసులు నమోదయ్యాయని, ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది...