Home » Author »madhu
నామినేషన్ తర్వాత మార్చడం సాధ్యమా ? అని సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా ఎదురుకోలేని కొంతమంది తనపై కుట్రలు చేస్తున్నారని చెప్పిన ఆయన కుట్ర చేస్తున్న పేర్లను త్వరలోనే ఆధారాలతో...
తనను, కొడాలి నానిని అడ్డుకోవాలని చూస్తే...ఎవరూ భయపడే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మూడు నియోజకవర్గంలో పోటీ చేస్తానని, సీఎం జగన్ ఆదేశిస్తే...
భోజనాన్ని నాలుక తోసేయడం వల్ల..ఆహారం అందలేదని దీంతో ఆమె పోషకాహార లోపంతో బాధ పడుతున్నట్లు తేలిందని డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స...
తమకు పండంటి మగ బిడ్డకు జన్మించాడని, కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
బ్లూ కలర్ తో ఉన్న కారును అత్యంత ఇరుకుగా ఉన్న దారిలో యూ టర్న్ చేశాడు. కారు వెనుకకు..ముందుకు..ఇలా చేస్తూ..సక్సెస్ ఫుల్ గా టర్నింగ్ చేశాడు. వెనుకకు తీసేటప్పుడు కారు చక్రాలు...
ప్రతి సంవత్సరం రూ. 15 వేల చొప్పున వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. మొత్తం మూడు సంవత్సరాల్లో రూ. 45 వేలు జమ చేయనున్నారు. ఈబీసీ నేస్తం కింద ఎవరు అర్హులో...
తాము అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన మార్పులతో పాటు మంచి పనులను వీడియోలు తీయాలని సూచించారు. ఈ వీడియోలన్నీ ఎన్నికలు జరుగుతున్న...
గుడివాడలో కాసినో వ్యవహారంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్గా మారాయి. కాసినో ఎపిసోడ్లో డీజీపీకి కూడా వాటాలు అందాయని.. తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై
ఎయిరిండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ. 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది....
ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఏక పక్షంగా పీఆర్సీ జీవోలను అమల్లోకి తెచ్చినందుకే ఉద్యమ బాట పట్టినట్టు నోటీసులో ప్రస్తావించారు...
ప్రపంచవ్యాప్తంగా ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంతో మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తంగా 19 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద...
సీఎంల లిస్ట్ లో టాప్ 20లో ఏపీ సీఎం జగన్ కనిపించలేదని, గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు...
తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోందా? అనే బాధ కలుగుతోందన్నారు. వేములవాడ ఆలయానికి రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమయ్యాయి అని సూటిగా ప్రశ్నించారు...
నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి స్పందించారు...
ఈ పిటిషన్ విచారించే రోస్టర్ లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని...
ఓ భార్య..తన భర్తను కరెంటు స్తంభానికి కట్టేసింది. ఎడపెడా కొట్టింది. సొంత భర్త అని చూడకుండా..చితకబాదింది. ఆమె కాళికావతారం చూసిన భర్త..భయపడిపోయాడు. అసలు ఎందుకిలా చేసిందో....
స్టీరింగ్ కమిటీలో ఉన్న 12 మంది సభ్యులు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేగాకుండా..పిటిషనర్ కూడా హాజరు కావాలని వెల్లడించింది. విచారణ మధ్యాహ్నం...
కరోనా విజృంభిస్తున్న సమయంలో... శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు... ఐఐటీ పరిశోధకులు...
ముందస్తు సమాచారం ఇవ్వకుండా జీతాలను తగ్గించిందని, HRA చట్టప్రకారం చేయలేదని పిటిషనర్ వాదించారు. కొత్త పీఆర్సీతో జీతాలు ఎంత తగ్గాయని హైకోర్టు ప్రశ్నించింది...
టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో మూలికల వేటకు వెళ్లాడని జిల్లా అధికారులు తెలిపారు. మిగతా వారు తప్పించుకోగా టారోన్ను పీఎల్ఏ నిర్బంధించిందని ఆరోపించారు