Home » Author »madhu
ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించడంతో పాటు అధికారాలను ఉల్లంఘించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీని కోరారు బండి సంజయ్. సీపీతో పాటు...
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక ప్రయత్నాలు విఫలం కావడంపై నోరు విప్పారు...
జనవరి 22వ తేదీ శనివారం ఆన్ లైన్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయని...బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది...
ఇతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ..డ్రెసింగ్ రూంలో కూర్చొన్నాడు. అతడిని అభినందిస్తూ..కుర్చీలో నుంచే ఓ చేతిని గాల్లోకి అటూ ఇటూ..ఊపుతూ..డ్యాన్స్ చేశాడు...
బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఏ పార్టీలో చేరకుండా..స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించడం విశేషం...
సెక్యూర్టీ చెక్స్ కు అనుమతించే ముందే ఎయర్ లైన్స్ తమ ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగ్ ల విషయంలో తగిన సూచనలు చేయాలని...ఒన్ హ్యాండ్ బ్యాగ్ రూల్ గురించి అవగాహన కల్పించాలని
కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం వేయలేదు. అయితే..50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ కార్యాలయాలను తిరిగి తెరవడానికి ఆయన అనుమతించారు....
ఇతర పార్టీలు రెడి అయిపోయాయి. ఆప్..శివసేన పార్టీలు ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ పార్టీలోకి రావాలంటూ వెల్ కమ్ చెబుతున్నాయి. దీంతో ఆయన ఏ పార్టీ తరపున...
మీరు ఎలా ఉన్నారంటూ నేతలు ప్రశ్నించారు. కోవిడ్ నుంచి వెంటనే తాను కోలుకోవడం జరిగిందని...ఇప్పుడు బాగానే ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు...
నేరుగా లక్నోలోని తన మామ ములాయం సింగ్ నివాసానికి వెళ్లారు. అక్కడ ములాయం పాదాలకు నమస్కరించారు. ఆమె తలపై చేయి వేసి దీవించారు ములాయం.
వీటన్నింటినీ ఉద్యోగులకు వివరించాలని మంత్రులకు ఆయన సూచించారు. వాస్తవ వివరాలు ఏంటో వారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా సంపూర్ణ సమాచారంతో ఉన్న...
కళ్యాణ మండపంలో క్యాసినో, పేకాటలు నిర్వహించినట్లు నిరూపిస్తే..రాజకీయాలను వదిలేస్తానని సంచలన ప్రకటన చేశారు. నిరూపించకుంటే..చంద్రబాబు, లోకేష్ లు...
టీసీఎస్లో పనిచేసే శ్రీకాంత్.. ఒక గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపిస్తే.. మరో గదిలో అతని భార్య, కూతురు ప్రాణాలు లేకుండా కనిపించారు. వారి నుదుటన...
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పూజారుల సంఘం మహాజాతర తేదీలను ప్రకటించింది. ఈ జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు...
కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు...ఉమ్మడి పోరాటంతో మెరుగైన పీఆర్సీ సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు..
పీఆర్సీ పోరాటాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్, మహరాజ్, తబ్రెయిజ్ షంసి తలా ఒక వికెట్ తీశారు...
ఓ హెల్త్ వర్కర్ మోకాళ్ల లోతులో ఉన్న మంచులో నడుచుకుంటూ...ప్రజలకు వ్యాక్సినేషన్ వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కెప్టెన్ గా ఉన్న రాహుల్..ఓపెనర్ గా వచ్చాడు. కేవలం 12 పరుగులు చేసి మార్ క్రమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధావన్ బ్యాట్ కు పని చెబుతున్నాడు...
వీరిద్దరీ సెంచరీలతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. వీరిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు శ్రమించారు. కానీ వారికి మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు...