Home » Author »madhu
రాష్ట్రాలు ఇస్తామంటున్న ప్రోత్సాహకాలు నచ్చి మస్క్ ఇండియాకు వస్తారా? అలా వస్తే కేంద్రం సానుకూలంగానే ఉంటుందా? అసలు కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాల్లో...
రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు..
కనీసం 8 గంటలు పని చేయడంతో 16వేల రూపాయల వరకు వస్తున్నాయి. ఎక్కువగా ఏవైనా ఈవెంట్స్ కోసం టికెట్లు తీసుకోవడానికి వచ్చేవాళ్లు తనకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి...
క్లబ్ యదావిధిగా తెరిచే అంశంపై సభ్యులందరికీ సమాచారం ఇస్తామని, ప్రస్తుత పరిస్థితుల వల్ల అప్పటివరకు క్లబ్ మూసే ఉంటుందని స్పష్టం చేసింది.
చివరకు 24-22, 21-17 తేడాతో విజయం సాధించాడు. మూడో భారత పురుష ఆటగాడిగా నిలిచాడు అంతకముందు...ఈ టైటిల్ ను...
జనవరి 1న కోవిషీల్డ్కు, జనవరి 2న కోవాగ్జిన్కు అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. మూడు దశల తర్వాత స్పుత్నిక్-వి, ఫైజర్, మోడెర్నా, జైడస్ కాడిల్లా, కొవావాక్స్,
ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందితే.. అంత ఎక్కువగా రూపాంతరం చెందుతుందని.. దీనివల్ల మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని నిపుణలు...
కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ నిరసన తెలియచేస్తుందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ వెల్లడించారు. గత సంవత్సరం కూడా ఇలాగే చేశారని...
జనవరి 24వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. డీఎస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, పీసీసీ చీఫ్గా...
కేవలం ఆహార పదార్థాలను టేబుల్పై సిద్ధం చేయడమే కాదు. అన్ని రకాల పదార్థాలను కుటుంబం అంతా దగ్గరుండి మరీ కాబోయే అల్లుడికి రుచి చూపించారు.
సంక్రాంతి పండగ రోజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం వారికి ఆనవాయితీగా మారింది. ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని...
మేఘన ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన ఈమెకు పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు...
కోడెద్దులకు యువకులు ఎదురెళ్లి వాటిని పట్టుకుని లొంగ తీసుకుంటారు. ఆ పలకలు చేజిక్కించుకున్న వారే ఇక్కడ మొనగాడు.
ఇప్పుడు కోహ్లీ స్థానంలో ఎవరు అన్న ప్రశ్న మొదలైంది. రోహిత్ శర్మ వన్డే, టీ20 జట్ల కమాండ్ని తీసుకున్నాడు. టెస్టు జట్టుకు కూడా రోహితే కెప్టెన్ అవుతాడా? లేకపోతే...
కేతన్ నెల రోజుల క్రితం ఓ యూట్యూబ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ను కించపరిచేలా మాట్లాడాడు. ఈ క్రమంలో కేతన్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను, గూగుల్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్బుక్..
ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
ఓ ప్రాంతంలో జరిగిన పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. సొంత యజమానినే ఓ ఎద్దు చంపేసింది. శ్రీరంగంకు చెందిన మీనాక్షి సుందరం తన ఎద్దును...
తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయన వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
జనవరి 19వ తేదీన మరోసారి కేబినెట్ భేటీ ఉంటుందని..దీనికి కూడా హాజరవుతానని..బెడ్ పై నుంచి మాట్లాడుతానన్నారు...
ఆయన పోరాటానికి గుర్తింపుగా గతేడాది నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్ దివస్గా భారత్ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా నేతాజీకి మరో...