Home » Author »madhu
తాము ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని..కార్యచరణేనంటూ కుండబద్ధలు కొట్టారు. 2022, జనవరి 19వ తేదీ బుధవారం ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేశారు.
గాంధీనగర్ లోని ఎన్జీవో భవన్ లో పీఆర్సీ కాపీ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..అడపదడపా ఫోర్లు,..సింగిల్స్ తీస్తూ..స్కోరు బోర్డును పరుగెత్తించారు. బవుమా 83 పరుగులు తీసి సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు.
కొత్తగా 10 వేల 057 కరోనా కేసులు వెలుగు చూసినట్లు 2022, జనవరి 19వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా...
పూర్తిగా డిజిటల్ పెళ్లి కాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం..కొద్ది మంది మాత్రమే హాజరవుతారని పేర్కొంది. గెస్ట్ లందరికీ ఫుడ్ డెలివరీ చేయడాన్ని జొమాటో ప్రశంసించింది....
జేపీ నేతలకు కౌంటర్ ఇచ్చే సమయం కూడా ఇవ్వకుండా పార్టీలో ముసలం రాజేస్తున్నారు. దీంతో ఈ సారి అధికార పీఠం దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికలతో...
ఇప్పటికే టెస్టు సిరీస్లో ఓడిపోయిన టీమిండియా వన్డే సిరీస్ను ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉండనుంది...
గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తమ శకటాలను ప్రదర్శించాలని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు...
కరోనా వైరస్ పలు స్టేజీలలో ఉంటుందని తెలిపారు. కరోనా కట్టటి కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే...
శ్రీ యాగం కారణంగా జనవరి 20 నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేయడం జరిగిందన్నారు. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు...
బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు సైతం రాత్రి 10 వరకు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు 2022, జనవరి 17వ తేదీ సోమవారం ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఫిబ్రవరి చివరి నాటికి గానీ, మార్చ్ తొలి వారంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...
నేరస్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపెట్టిందన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే..నేరస్థుల భరతం పడుతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు...
ప్రైవేటు స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని, విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది....
రోజియం మెట్రో స్టేషన్ లో కొంతమంది ప్రయాణీకులు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఓ మహిళ రైలు కోసం నిలబడింది. అప్పటి వరకు ప్లాట్ ఫాం అటూ ఇటూ నడిచిన ఓ వ్యక్తి..
పారిశ్రామిక ప్రాంతంగ పేరొందిన ముసఫాలో ADNOC సంస్థకు చెందిన చమురు నిల్వలున్నాయి. రెండు ప్రదేశాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారని గుర్తించారు...
ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారి పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు.
అబుదాబి ఎయిర్ పోర్టులో మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు సమాచారం. రెండు ఆయిల్ ట్యాంకర్లలో మంటలు సంభవించాయని...
మంగళవారం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆప్ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పేరును వెల్లడిస్తామన్నారు...
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది ? తదితర పరిణామాలపై చర్చించేందుకు 2022, జనవరి 17వ తేదీ సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది...