Home » Author »madhu
మాన్సా స్థానం నుంచి పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా, మోగా నియోజకవర్గం నుంచి నటుడు సోనూసూద్ సోదరి మాళవిక
టెస్లా కంపెనీ వ్యవస్థాకులు సీఈఓ ఎలాన్ మస్క్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు...
ఈసీ తీరును వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు తీవ్రంగా తప్పుబట్టాయి. కరోనా మరణాలు ఈసీ చేసిన హత్యలంటూ మద్రాస్ హైకోర్టు గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో థర్డ్వేవ్ వ్యాప్తికి....
శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయనున్నారు. తొలి దశ ఎన్నికల్లో 58 స్థానాలకు గాను 57 మంది...
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కూడా అందులో ఒకటి. ఫిబ్రవరి 04వ తేదీన విడుదల అవుతుందని తొలుత నిర్మాతలు ప్రకటించారు. కానీ...
గత 24 గంటల్లో 4 వేల 528 కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఓ దళిత కుటుంబానికి చెందిన నివాసానికి సీఎం యోగి ఆదిత్య నాథ్ వెళ్లారు. కుటుంబ పెద్దతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ...
టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన భేటీలో రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్లు పుకార్లు షికారు చేశాయి..
అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఎదురు చూస్తున్నామని, అంబేద్కర్ వాదీ జత కలవడంతో ఎస్పీ బలంగా ఉందన్నారు...రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య మరికొందరు అఖిలేష్ యాదవ్ సమక్షంలో...
జనవరి 16 తర్వాత...పార్టీ అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కోర్ కమిటీతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక్కడ జరిగే ఎన్నికలకు...
అక్కడకు చేరుకున్న సిబ్బంది..బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఆ బాంబును నిర్వీర్యం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ భారీగా బలగాలను మోహరించారు...
ప్రతింటికి తిరుగుతూ..ఓటు తనకే వేయాలని అభ్యర్థించారు. అలాగే ఓ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి స్నానం చేస్తున్నాడు. అయినా..సురేంద్ర వెనక్కి వెళ్లకుండా...
ఒకడుగు ముందుకేసి షాట్ కొట్టాడు. బంతి బ్యాట్ కు తగిలి..బౌండరీ వైపు దూసుకెళ్లింది. కానీ..రిషబ్ పంత్ చేతిలో మాత్రం బ్యాట్ లేదు. అతడి బ్యాట్ చేతుల నుంచి జారిపోయి కొద్ది దూరంలో....
ఓబీసీలలో యాదవులు, కుర్మీల తర్వాత మౌర్య సామాజిక వర్గమే యూపీలో అతి పెద్దది. మొత్తం రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉంటుంది. స్వామిప్రసాద్ మౌర్య తూర్పు ఉత్తరప్రదేశ్లోని...
కరోనా వైరస్ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు పెట్టినా..ఓ రైతును అతని కుటుంబం కాపాడలేకపోయింది. పేరు మోసిన వైద్యులు చికిత్స...
గురువారం మధ్యాహ్నం 2గంటల నుంచి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులను సాయంత్రం 6గంటలకు కూడా దర్శనానికి అనుమతించకపోవడం, మంచినీరు, అల్పాహారం, పాలు అందుబాటులో...
జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్ సామర్థ్యానికి....
కోర్టు ఆదేశాల ప్రకారం కోడి పందేలు నిర్వహించకూడదని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.. పందేం కోళ్ళ పెంపకం దారులు, కోడి కత్తుల తయారీ దారులపై....
మృతుల కుటుంబాలకు భారతీయ రైల్వే సంతాపం తెలియచేసింది. చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి...
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో నిలవాలని భీమ్ ఆర్మీ యోచిస్తోందని తెలుస్తోంది...