Home » Author »madhu
ఎవరిని మెప్పించాలని ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు ? గతంలో ఎవరో ఏదో మాట్లాడారని మీరు అలానే మాట్లాడుతారా ? మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు.
.17 సంవత్సరాలున్న యువతి..నెలలు నిండని పసిబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందు కేవలం 325 గ్రాముల బరువు ఉంది. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యం అంత బాగాలేదని తెలుస్తోంది...
119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. యాజమాన్యం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మాత్రమే...
ఓ యువతి చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే రెస్పాండ్ అయిన సజ్జనార్...ఈ విషయంపై అధికారులకు సూచించడం జరిగిందని రీట్వీట్ లో వెల్లడించారు...
కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రజలు తమ కాలనీల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వాచ్మన్ ఉండేలా చూసుకోవాలంటున్నారు...
పలు జిల్లాల్లో రైతు బంధు వేడుకలను వినూత్నంగా జరుపుతున్నారు టీఆర్ఎస్ నేతలు. వరినారుతో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలను తయారు చేశారు. ట్రాక్టర్ ర్యాలీలతో హోరెత్తించారు...
బార్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసేవేస్తే ఎలా ఉంటుందనే దానిపై సుదీర్ఘంగా చర్చంచినట్లు తెలుస్తోంది. కేవలం ఫుడ్ డెలివరీల్లో టేక్ అవే అమలు చేస్తే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు...
తమ బిడ్డను ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డారు. వారు పెట్టుకున్న కన్నీళ్లకు సఫీ గుండె కరిగిపోయింది. చిన్నారిని తాత రజావికి అప్పగించాడు. బిడ్డను ఎత్తుకున్న తండ్రి...
భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బ తీస్తోందని తిరుపతి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ముందుగా టికెట్టు జారీ చేశామంటున్న..
ఓ డిటెన్షన్ హోటల్లో అతన్ని ఉంచారు. దీంతో వీసా రద్దు అంశంపై జకో కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై 2022, జనవరి 10వ తేదీ సోమవారం విచారణ జరగ్గా ప్రభుత్వ పిటీషన్ను కోర్టు కొట్టివేస
.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని...
పంచాయతీల్లో సీఎం జగన్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని వెల్లడించిన చంద్రబాబు...ఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే సీఎం జగన్ హామీని నెరవేర్చాలని.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా పలు నిబంధనలు మళ్లీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
కార్మికులపై ప్రధాని పూలవర్షం కురిపించి..వారితో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో...ఆలయంలో పని చేసే సిబ్బంది చెప్పులు లేకుండా..చలిలోనే..విధులను నిర్వహిస్తున్నారని...
సంక్రాంతి పండుగను కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకొనేవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవడంతో పాటు.. తరచూ చేతులు...
ఎవరి మీదో నెపం నెట్టేయాలి అనుకుంటున్నప్పుడు ఇక తాము చేసేదేముందని జస్టిస్ రమణ ప్రశ్నించారు. ఒకవేళ షోకాజ్ నోటీసులపై సందేహాలు ఉంటే..కేంద్ర కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుందని
స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే ప్రతొక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న సరిఫ్టికేట్ ను చూపించాల్సి ఉంటుందన్నారు. అలాగే..చంటిబిడ్డల తల్లిదండ్రులు శ్రీశైలం...
నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బార్లు, పబ్లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లపైనా ఆంక్షలు విధించే అవకాశముందని చెబుతున్నారు...
బుల్లి బాయ్ యాప్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య నీరజ్తో కలిపి నాలుగుకు చేరింది. బుల్లి బాయ్ యాప్ ద్వారా చాలా మంది ముస్లిం యువతులు...