Home » Author »madhu
రోజుకు 5వేల కేసుల సగటుతో ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 20వేలు దాటిందంటే ముంబైలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు...
ఈ వైరస్ కూడా ప్రాణాంతకమేనని హెచ్చరిస్తోంది.ఒమిక్రాన్ బారిన పడ్డవారు సైతం ఆస్పత్రుల్లో చేరుతున్నారని, ఇది తేలికపాటి రకంగా కొట్టిపడేయడానికి వీల్లేదని వెల్లడించింది. అంతేగాకుండా..
వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలన్న డిమాండ్తో కొత్తగూడెం నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చాయి విపక్ష పార్టీలు.. బంద్లో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐతో పాటు...
మహారాష్ట్ర వ్యాప్తంగా 338 మంది రెసిడెంట్ వైద్యులు కరోనా బారిన పడ్డారు. ముంబైలోనే 230 మంది రెసిడెంట్ వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది...
అంతకుముందు బాగానే కోడి గుడ్లు పెట్టేదని..కొద్ది రోజులుగా చిన్న చిన్న సైజులో గుడ్లు పెడుతోందని కోడి యజమాని సమద్ తెలిపారు...
ప్రధాని అస్కర్ మామిన్ నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేసినా.. పరిస్థితులు అదుపులోకి రాలేదు. తొలుత అల్మాటి నగరంలో ఈ ఆందోళనలు జరిగినా..
మహిళల ఫొటోలను వారి అనుమతి లేకుండా బుల్లి బాయ్ యాప్లో అప్లోడ్ చేసి ఆన్లైన్లో వేలం వేసిన ఆరోపణలు దేశంలో తీవ్ర కలకలం సృష్టించాయి...
ప్రధాని భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సీనియర్ న్యాయవాది మనిందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ జరుపుతామన్నారు సీజేఐ ఎన్వీ రమణ...
ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నామన్నారు కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్రాజ్. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా దానికి ధీటుగా కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు...
ఆన్ లైన్ లూడో ద్వారా పరిచయమైన యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేయాలని నిర్ణయించుకుంది ఓ వివాహిత. ఆ యువకుడి కోసం ఏకంగా...
చికిత్సలో భాగంగా...శృంగార సామర్థ్యాన్ని పెంచే వయగ్రాను ఆమెకు అధిక మోతాదులో ఇచ్చారు. డిసెంబర్ 14వ తేదీన కోమా నుంచి కోలుకుని ఇంటికి చేరుకుందని వైద్యులు తెలిపారు...
మైలార్డ్, యువరానర్, అనరబుల్ అనే పదాలను ఉపయోగించవద్దని..కేవలం సర్ అంటే సరిపోతుందని న్యాయవాదులకు, వాదులకు..ప్రతివాదులకు...
మహారాష్ట్ర 653 కేసులతో మొదటి స్థానంలో నిలవగా....ఢిల్లీ 464 కేసులతో రెండోస్థానంలో కొనసాగుతోంది. కేరళలో 185, రాజస్థాన్ లో 174...
గురువారం నరసింహావతారంలో దర్శనమివ్వనున్నారు. జనవరి 07వ తేదీన వామనావతారం, 8న పరుశురామావతారం, 9వ తేదీన శ్రీరామవతారం...
గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది.
కరోనా టీకా వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని అందుకే తాను..11 సార్లు టీకా తీసుకున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం సంచలనం సృష్టిస్తోంది...
చైనాలో ఫిబ్రవరి 4నుంచి 20 వరకు వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. దీంతో బీజింగ్లో అడుగుపెట్టనున్న దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు, సిబ్బంది, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తదితరులూ
కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం.. ఏపీలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు...
జైలులోనే ఉన్న సంజయ్కు.. బెయిల్ వస్తుందా..? రాదా అనే ఉత్కంఠ నెలకొంది. మంగళవారం బండి సంజయ్ బెయిల్ పిటిషన్ మరో బెంచ్కు మారింది. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్...
మోదీ ప్రధానిగా తప్పుకుంటేనే మరింత మంది పాకిస్తానీ నటులు భారతీయ సినిమాల్లో భాగం కాగలరన్నారు...