Home » Author »madhu
ప్రముఖ సంఘ సేవకురాలు...పద్మశ్రీ అవార్డు గ్రహీత..సింధుతాయ్ సప్కాల్ కన్నుమూశారు. ఈమె వయస్సు 74 సంవత్సరాలు.
దుబాయ్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్ లో భాగంగా ఫైనల్ లో శ్రీలంక - భారత జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు...బ్యాటింగ్ ఎంచుకుంది.
కరోనా పరీక్షలు చేయగా...నెగటివ్ వచ్చింది. దీంతో గంగూలీని డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది బయటకు వచ్చి గంగూలీకి సెకండాఫ్ చెప్పారు.
హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. NTR మార్గ్, నెక్లెస్ రోడ్డు...
స్కైటవర్ వద్ద బాణాసంచా కాలుస్తూ..సంబరాలు జరుపుకున్నారు. గతకాలపు జ్ఞాపకాలను మోసుకొంటూ.. రేపటి కలలు కంటూ.. నూతన ఏడాదికి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తెర తీస్తున్నాయి...
విశాఖ జిల్లాలో అత్యధికంగా 31 మంది వైరస్ బారిన పడ్డారు. 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా…166 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
మిచిగాన్ కు చెందిన మారీసా ఫోటియో మహిళా టీచర్ ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్ది సమయానికి మారిసాకు అస్వస్థతకు గురయ్యారు...
స్క్రీనింగ్ ప్రాసస్ లో చోరికి గురయితే..ఏం చేస్తారని అతను ప్రశ్నించాడు. అలా ఏమీ జరగదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది...
. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్స్టైల్స్ రంగంపై జీఎస్టీ శాతం పెంపు వాయిదా....
ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా కొవిడ్ నిబంధనల మధ్యే కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్పై...
ముందుగా 5శాతం నుంచి 12శాతానికి పెంచాలని కేంద్రం భావించగా... తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో మండలి నిర్ణయంతో...
2021లో తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా..మావోయిస్టు రాష్ట్ర రహితంగా చేయడంలో పోలీసు శాఖ సఫలీకృతమైందన్నారు.
తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య....
విధుల్లో ఉన్న సమయంలో తప్పకుండా యూనిఫాం ధరించాల్సి ఉంటుందని...ఒకవేళ క్యాబ్ డ్రైవర్లు రైడ్ కు నో అంటే..ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని...వాట్సాప్ నెంబర్...
విశాఖ జిల్లాలో అత్యధికంగా 30 మంది వైరస్ బారిన పడ్డారు. 33 వేల 188 శాంపిల్స్ పరీక్షించగా…130 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. 2022, జనవరి నెలలో జరిగే ఉత్సవ వివరాలను టీటీడీ ప్రకటించింది...
పీఆర్సీపై స్పష్టత రాలేదు. తాజాగా...ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రాష్ట్రప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్రస్థాయి మండిపడ్డారు...
113 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.
రాధా తమ పార్టీలో ఉన్నా లేకపోయినా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు...రాధా రిక్వెస్ట్ చేయకపోయినా భద్రత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని...
ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను అతివేగంగా నడిపే వారిపై నిఘా పెట్టనుంది హెచ్ఎండీఏ ((HMDA). ఔటర్ రోడ్డుపై ఎక్కిన టైం...దిగిన టైం కౌంట్ చేసి... ఏ మాత్రం తేడా వచ్చినా...