Home » Author »madhu
అగ్రరాజ్యం హోదా కోసం అమెరికాతో పోటీ పడుతూ...ప్రపంచ సూపర్ పవర్గా ఎదిగేందుకు తహతహలాడుతున్న ఘనత వహించిన చైనా ఈ అమానవీయమైన శిక్ష అమలుచేసింది...
బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని ఊహించుకున్నారు..? చాలా చాలా సింఫుల్గా పుట్టిన రోజు జరుపుకొన్నారు టాటాజీ....
సైబరాబాద్ కమిషనరెట్ పరిధిలో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు రెండు వేల మంది పోలీసులతో నిఘా ఉంటుందన్నారు. పబ్ లు, బార్లలో...
డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని, అయినా..ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతొక్కరూ కరోనా నిబంధనలు తు.చ.తప్పకుండా...
ఎవరి ఇంట్లో వారే న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని సూచించారు. లేకపోతే పోలీస్ స్టేషన్లో తమతో కలిసి న్యూ ఇయర్ చేసుకోవాలన్నారు సీపీ.
లెటెస్ట్ గా మహారాష్ట్రలో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రాజస్థాన్ లో 23 కేసులు...
పది రోజులుగా కోడిపుంజులు ఉండి పీఎస్ లో జైలు జీవితాన్ని గడుపుతున్నాయి. కోళ్లను విడిపించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు...
పట్టణాన్ని సర్వంగాసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలతో పాటు నడుస్తున్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సమీక్షలో...
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో
ఒకే వీధిలో ముగ్గురు కరోనా బారిన పడితే..ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలా ? వద్దా ? అనేది...
నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో గంగులీ ఆరోగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గంగూలీ రాత్రంతా నిద్రపోయారని, భోజనం కూడా చేశారని తెలిపారు.
ఆహార పదార్థాలు అయిపోయాయని.. తమను బయటికి రానివ్వడం లేదని.. ఆకలితో చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు విగో వేదికగా పోస్టులు పెడుతున్నారు.
మక్వాల్కు చెందిన కుల్దీప్ సింగ్ 1992 డిసెంబర్లో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి.. పాకిస్తాన్లోకి ఎంట్రీ అయ్యారు. దీంతో అక్కడి సైన్యం అతడిని అరెస్టు చేసింది
మెట్రో రైల్వే స్టేషన్, బస్టాపుల వద్ద ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. కేవలం 50 శాతం సామర్థ్యంతో రైళ్లు, బస్సులు తిప్పాలని చెప్పడంతో అంతేమందిని ఎక్కించుకుని వెళుతున్నారు.
భారత విమానయాన సంస్థలు నడిపే విమానాల్లో భారత సంగీతం వినిపించేలా ప్రోత్సాహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు...
నూతన సంవత్సర వేడుకలపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.. ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుని వేడుకలపై...
మరో వారంలో మండలం సీజన్ ముగుస్తుందనగా అటవీశాఖ అధికారులు ఈ దారిని తిరిగి తెరుస్తున్నట్టు ప్రకటించారు. కరిమల, వలియనవట్టం, చెరియనవట్టం, పంపా, మరకొట్టం, పెరూర్తోడు, కాలైకట్టి, అలుదా..
పేదవారు కూడా సినిమా చూడాలి కదా...సినిమా టికెట్ల ధరలపై కమిటీ వేశామన్నారు. సినిమా రంగంలో ఉన్న వారు జీఎస్టీ (GST) సరిగ్గా కట్టడం లేదని...
కొలరాడోలోని వేర్వేరు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే..నిందితుడిని పోలీసులు కాల్పి చంపారు.
సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్ నాయకుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులను అవమానించడం సిగ్గుచేటన్నారు.