Home » Author »madhu
వచ్చే సంవత్సరం వస్తు సేవల పన్నుల్లో మార్పులు చేసుకబోతున్నాయి. సవరించిన రేట్లు 2022, జనవరి 01వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఐ హాల్లో పెళ్లి వేడుక జరుగనుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియురాలు చైతన్య పెళ్లి జరుగుతున్న మండపం వద్దకు వచ్చారు.
జనవరి మొదటి వారంలో అప్పటి పరిస్థితి బట్టి సంక్రాంతి రైళ్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ దృష్ట్యా రైళ్లలో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని...
మాములుగా 30 ప్లస్ రీడింగ్ ఉంటేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు.. అలాంటిది 228 రీడింగ్ చూపించిందంటే ఆ మందుబాబు ఏ రేంజ్లో తాగి డ్రైవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు...
క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా ఇచ్చారు. దీంతో ఎగబడీ మరీ డబ్బులు కేటుగాళ్ల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆదివారం వరకు సజావుగా పనిచేసిన అప్లికేషన్...
ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వీరిని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు...పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయితీ తీర్మానం...
కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. లాక్డౌన్ల విధింపు, ఎత్తివేత నిరంతరాయంగా కొనసాగాయి...
మరికొన్ని రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో నడిచేలా కనిపిస్తోంది...
దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 5వందలు దాటింది. మహారాష్ట్రలో అత్యధికంగా...
టికెట్లు విడుదలైన 15నిమిషాల్లోనే ఖాళీ కావడం గమనార్హం. ముందుగానే టికెట్లు విడుదల చేస్తామని చెప్పడంతో భక్తులు అలర్ట్ అయ్యారు.
ఆదివారం, సోమవారం రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే..డిసెంబర్ 28వ తేదీ మంగళవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో...
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని స్కాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏటీఎంలో 8 లక్షల 30 వేలు ఉన్నాయన్నారు.
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు.
అనుచరులు ఉత్సాహపరుస్తుంటే..ఆమె బ్యాట్ తో షాట్లు కొట్టారు. 2008లో మాలేగావ్ బాంబు పేలుళ్లలో 10 మంది చనిపోయారు. ఈ కేసులో ఆమెపై పలు ఆరోపణలున్నాయి.
వ్యవసాయచట్టాలపై కేంద్ర వైఖరిలో వచ్చిన మార్పు.. తాత్కాలికమా.. లేక శాశ్వతమా అన్నది తేలాలంటే.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే.
గత కొన్నేళ్లుగా కెనాడాలో శాశ్వత నివాసం పొందుతున్న వారిలో భారతీయులే టాప్ ప్లేస్లో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన వారిలో...
కొందరు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోగా...మరికొందరు ఎక్కడికి వెళ్లాల్లో డిసైడ్ చేసుకుని..టికెట్లు బుక్ చేసుకునేందుకు సిద్దమవుతున్నారని సర్వే వెల్లడిస్తోంది.
బాగా అవసరం ఉన్నవాళ్లు.. వాళ్ళ మెయిల్ ఐడీ నుంచి రౌడీ క్లబ్లో రిజిస్టర్ కావాలని సూచించాడు విజయ్. ఒకవేళ రౌడీ క్లబ్లో సభ్యులు అయితే...
హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు...
ఆ డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో..తీవ్ర ఆగ్రహానికి గురైన అత్తామామలు..ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు...