Home » Author »madhu
టీటీడీ వెబ్ సైట్ కు 14 లక్షల హిట్లు వచ్చాయి. మొత్తం 4 లక్షల 60 వేల టికెట్లు విడుదల చేయగా..ఇవన్నీ కేవలం 55 నిమిషాల వ్యవధిలో బుక్ కావడం విశేషం.
ఓ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మందుబాబులకు షాక్ కు గురి చేసింది. జనవరి 01వ తేదీన మద్యం షాపులు బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది.
ఓ వ్యక్తి కాళ్లలో మేకులు కొట్టి తీవ్రంగా హింసించారు. అతను చనిపోయాడని వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆ వ్యక్తిని....
కరోనా ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలు ఆదేశించాయి. కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
భర్త , కొడుకులకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ గా వచ్చాయి. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది...
ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలను మరో నెల లేదా.. రెండు నెలలు...
ఒమిక్రాన్ కేసులకు కొన్ని వారాలుగా కేంద్రంగా ఉన్న గౌటెంగ్లో కేసులు తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు అక్కడి పరిశోధకులు.
ఎవరితోనూ ఫోన్లో కానీ, డైరెక్ట్గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని...సాక్షులను బెదిరించరాదని.. కోర్టు ఆదేశించింది.
ముంబాయిలోని సాకినాకాకు చెందిన ఇద్దరు మహిళలు సముద్రంపై పారాసెయిలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడకు చేరుకున్న అనంతరం వారికి...
భార్య, తల్లికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అయితే..వీరిలో ఒమిక్రాన్ లక్షణాలు మాత్రం లేవని తెలిపారు. వీరి నమూనాలను సేకరించి...జీనోమ్ సీక్వెన్సింగ్ కు...
ప్రభుత్వానికి చెందిన IHRS పోర్టల్ లో సర్టిఫికేట్లు అప్ లోడ్ చేయాలని సూచించింది. వ్యాక్సినేషన్ తీసుకోని వారికి వేతనాలు నిలుపుదల చేయాలని డిసైడ్ అయ్యింది.
ఈ వాహనం చేయడానికి రూ. 60 వేలు అప్పు కూడా చేశాడు. పేద కుటుంబం అయినా..తన కొడుకు కోసం దీనిని తయారు చేశాడు. దీనిని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదిగాక పోస్టు చేశారు.
మొత్తం ఐదారు సౌర తుపాన్ లు భూమిని తాకడం జరిగిందని, ప్రస్తుతం దూసుకొస్తున్న సౌర తుపాన్ లు హై అలర్ట్ లో ఉన్నాయన్నారు.
పని లేక ఢిల్లీ వచ్చారని వ్యాఖ్యానించి...తెలంగాణ రైతాంగాన్ని కేంద్రమంత్రి అవమానించారని తెలిపారు. మంత్రుల బృందాన్ని అవమాన పరిచారు..అవహేళన చేశారని తెలిపారు.
కరోనా కారణంగా స్విగ్గీలో హెల్తీ డైట్ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్లో పేర్కొంది...
ములుగు జిల్లాలో చోటు చేసుకొన్న ఘటన మరోసారి మావోయిస్టుల ఉనికి రమేశ్ హత్యతో వెలుగు చూసింది.
తమకు గిట్టుబాటు కాదంటూ థియేటర్లు మూసివేస్తున్నాయి యాజమాన్యాలు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎగ్జిబిటర్లు గురువారం విజయవాడలో సమావేశం కానున్నారు.
శివపురి పట్టణంలోని ఓ ప్రాంతంలో మురారీ కుష్వాహా కుటుంబం నివాసం ఉంటోంది. ఇతను టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
డిస్పోజల్ బెడ్ షీట్లను అందించిందుకు చర్యలు తీసుకొంటోంది. వీటితో పాటు టూత్ పేస్టు, మాస్క్, బెడ్ షీట్లను కూడా అందించనుంది.
ఎస్ఐ పరీక్షల్లో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు. చీటింగ్ కోసం టెక్నాలజీని ఎంతో తెలివిగా వాడాడు. కానీ అడ్డంగా బుక్ అయ్యాడు.