Home » Author »madhu
స్తుత పరిస్థితి చూస్తుంటే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలతో కోవిడ్ కేసులు మరింత పెరుగడం పక్కా అని నిపుణులు అంచనా వేస్తున్నారు.. ముఖ్యంగా...
కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంటోంది వాతావరణ శాఖ. ఎముకలు కొరికే చలి.. ప్రజలకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుతోందని అనుకుంటున్న క్రమంలో...వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఇండియాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
ఆదివారం ఉదయం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన...
కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి.
పీపుల్స్ ప్లాజా - నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర వివిధ రహదారులపై మారథాన్ కొనసాగనుంది.
ప్రమాదం జరిగిన మొదటి 48 గంటల్లో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు అవసరమైన వైద్య ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు.
అమృత్ సర్ లోని ప్రముఖ స్వర్ణ దేవాలయంలో కలకలం రేగింది. దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు.
ఆ వ్యక్తి ధరించిన మాస్క్ పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తొలగించి మాస్క్ వేసుకోవాలని విమాన సిబ్బంది సూచించారు. తాను మాత్రం తీసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు...దీంతో...
కరాచీలో పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఈ పేలుడు ధాటికి 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న పోటీలకు ఆయన విచ్చేశారు. ఎంపీ దగ్గరకు ఓ రెజ్లర్ వచ్చి..తనకు ఆడే అవకాశం కల్పించాలని కోరాడు.
అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ రీచ్ చేస్తుంది. రైల్, రోడ్ ఎక్కడినుంచైనా..అగ్ని ప్రైమ్ ను ప్రయోగించే వీలుంది....
కాంగ్రెస్ పార్టీలో ఉన్న డి. శ్రీనివాస్ అన్ని అనుభవించారని, రెండు సార్లు పీసీసీ పదవిని ఎంజాయ్ చేశారని కామెంట్ చేశారు..
పాఠశాలకు వెళ్లిన మంత్రి తోమర్ చీపురు, బ్రష్ పట్టుకుని టాయిలెట్ల గదులకు వెళ్లారు. అక్కడ నీళ్లు పోస్తూ..శుభ్రం చేశారు.
సేకరించిన ఎవిడెన్స్ లభించిన తర్వాతే మాట్లాడుతామని స్పష్టం చేశారు. రావత్ ఘటన పై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలమన్నారు...
ఐటం సాంగ్,. దేవుళ్ల పాటలు ఒక్కటే అనడం సరికాదన్నారు. వెంటనే హిందువులకు ఆయన క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు.
క్రిప్టో కరెన్సీ విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే..సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన లోక్ జిత్ సాయినాథ్ క్రిప్టో కరెన్సీలో భారీగా ఇన్వెస్ట్ చేశారు.
ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులతో .. భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రారంభోత్సవాలు...శంకుస్థాపనలతో యూపీని చుట్టేస్తున్నారు. షాజహాన్పుర్లో గంగా ఎక్స్ప్రేస్వేకు శంకుస్థాపన చేయనున్నారు.