Home » Author »madhu
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించి ఫిట్మెంట్ ఖరారు చేసే అవకాశాలున్నాయి.
భారత్ తరపున పోటీ చేస్తున్న హైదరాబాదీ మానస వారణాసితో సహా అనేక దేశాల అందగత్తెలు కరోనా బారిన పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోకరికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
కరోనా తగ్గుముఖం పడుతున్నదని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దేశంలో కాలుపెట్టిన ఒమిక్రాన్ ఒక్కసారిగా యావత్ దేశాన్నీ ఊపిరి బిగపట్టేలా చేసింది.
షాలిమార్ బాగ్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ మహిళ ఇంటికి వెళుతోంది.
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు, తన బాబాయి ప్రగతి శీల సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు శివపాల్ యాదవ్ చేతులు కలిపారు...
అలవాటు మానకపోయేసరికి..తల్లిదండ్రులు అతడిని డీ అడిక్షన్ సెంటర్ కు పంపారు. కొద్దిరోజుల అనంతరం ఇంటికి చేరుకున్నాడు. మరలా డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు
కోడలు జీవితాంతం గుర్తుండేలా ఓ దళిత కుటుంబం ప్రయత్నించింది. ఇంటికి ఆమెను తీసుకొచ్చేందుకు ఏకంగా హెలికాప్టర్ ను ఉపయోగించారు.
ఒసాకాలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 27 మంది చనిపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రమేశ్కుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సొంత పార్టీ నేతలే కోరుతున్నారు.
గురువారం ఒక్కరోజే 15 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు. 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వైరస్ విస్తరించింది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు.
విరాళాల కోసం ప్రత్యేకంగా టీ ఆప్ ఫోలియో మొబైల్ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
విద్యుత్ ఛార్జీల పెంపునకు కేంద్రప్రభుత్వ విధానాలే కారణమంటోంది తెలంగాణ ప్రభుత్వం. టన్నుకు 50 రూపాయలు ఉండే గ్రీన్ ఎనర్జీ సెస్ను
రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనమవుతారు ముఖ్యమంత్రి. దీంతో సీఎం పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
అమరావతి రైతుల సభకు.. అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పాటు ప్రజాసంఘాలన్నింటిని ఆహ్వానించారు...రాయలసీమ మేధావుల ఫోరం 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం మరో సభ...
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. స్పెయిన్ వేదికగా ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయి.
మగ జాతి మొత్తం వంకర బుద్ధి అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాట తొలగించే వరకు పోరాడుతామన్న నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.