Home » Author »madhu
గ్యాస్ ట్యాంకర్ ఒక బైక్ను తప్పించపోయి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్యాస్ను సేకరించేందుకు అక్కడి ప్రజలు పరుగులు తీశారు.
లారావార్డ్ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్గా పనిచేస్తుండేవారు. పాఠశాల వేసవి సెలవుల్లో ఆమెకు కరోనా పాజిటివ్ తేలింది. అప్పటికే ఆమె గర్భం దాల్చారు...
జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్లను పెంచారు. ఏపీలో ప్రస్తుతం 61 లక్షలకు పైగా పెన్షన్దారులున్నారు. వీరికి వచ్చే ఏడాది...
ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని... 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు సజ్జల...
యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్తో...
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరగడం లేదు. దేశంలోని కొన్ని నగరాల్లో 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం...
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్స్ దూసుకపోతున్నారు. తెలుగు తేజం సింధు విజయంతో...
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరి అని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డాక్టర్ మార్క్ ఘాలే వెల్లడించారు. ప్రతొక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని...
సోమవారం మధ్యాహ్నం ఆ నివేదిక సీఎం జగన్ చేతికి అందనుంది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫిట్ మెంట్ ను ఖరారు చేయనున్నారు సీఎం జగన్...
ఈవెంట్ జరిగిన తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. కేవలం 5000 పాసెస్ మాత్రమే తీసుకుని ఎక్కువ పాసులు జారీ చేశారని...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మెరెనా జిల్లా చంబల్ ప్రాంతంలో మౌనీ బాబా ఆశ్రమం ఉంది. అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. భగవత్ కథా చివరి రోజు....
కెంటకీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలిగించిన టోర్నడో ఇదే. టోర్నడో ధాటికి ఏకంగా మేఫీల్డ్ సిటీలోని క్యాండిల్ ఫ్యాక్టరీ పైకప్పు ఎగిరిపోయింది.
హైదరాబాద్ లో పాజిటివిటీ రేటు 0.12 శాతంగా ఉంది. హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం...
21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్లోని పంజాబీ కుటుంబం లో 2000 సంవత్సరంలో జన్మించింది...21ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ తీసుకొచ్చింది ఈ పంజాబీ మిలీనియం గర్ల్.
దాదాపు 21 ఏళ్ల తర్వాత..భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం అందించారు హర్నాజ్ కౌర్.
న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెబుతూ వారి మనస్సులను గెలుచుకుంటున్నారు. ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ...చెప్పారు
కోవిడ్ కేసులు పెరుగుతాయన్న అంచనాతో.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కోవిడ్ బెడ్స్ని 55 వేల 442కు పెంచారు...
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉండడం లేదు. స్థిరంగా కొనసాగుతుడడంతో వాహదారులు ఊరట చెందుతున్నారు.
ఏపీకి వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో.. 15 మంది పాజిటివ్గా తేలారు. వీళ్ల శాంపిల్స్ను.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా...
ఆమె ఉంగరం తీసి ప్రపోజల్ చేయడంతో..అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. చివరకు ఒకే అనడంతో..ఇద్దరు హత్తుకున్నారు...