Home » Author »madhu
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా...తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు...
మేరా ఫౌజీ అమర్ రహే నినాదాలు చేస్తూ...తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలికింది. పెళ్లి చీర ధరించి అంత్యక్రియల్లో పాల్గొనడం అందర్నీ...
తెలుగు రాష్ట్రాల్లో తాగుబోతులు తమ ర్యాష్ డ్రైవింగ్తో బీభత్సం సృష్టిస్తున్నారు.. ఫుల్గా మద్యం సేవించి ఓవర్ స్పీడ్తో నడుపుతూ...
కేవలం టెస్టింగ్తోనే సదరు వ్యక్తికి సోకింది ఒమిక్రానా కాదా అన్న విషయం తెలిసిపోనుంది. ఐసీఎంఆర్ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు...
ఆస్ట్రేలియా సన్ షైన్ కోస్టు ప్రాంతంలో టాస్ కార్బిన్- డేవిడ్ డేన్స్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఇండోనేషియాలోని బాలిలో ఓ శునకాన్ని దత్తత తీసుకున్నారు.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన.. పారా కమాండో సాయితేజ భౌతికకాయం ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తరలించారు.
పాక్ - వెస్టెండీస్ జట్ల మధ్య మూడు టీ 20, మూడు వన్డేలు జరుగనున్నాయి. దీంతో వెస్టిండీస్ టీం పాక్ టూర్ కు వచ్చింది.
డ్వాక్రా రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా 8కోట్ల 98 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది.
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి.
పారా కమాండో సాయితేజ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ నుంచి.. రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారు...
కూతురు, కొడుకు అవిరాజ్ లు తండ్రి పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఈ సమయంలో తండ్రి వింగ్ కమాండర్ పృథ్వీసింగ్ తలపై ఉన్న ఆర్మీ టోపీని తీసుకుని...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్టర్ హ్యాక్ అయ్యింది. బిట్ కాయిన్ లు కొనాలంటూ...ఆగంతుకులు ట్వీట్ చేశారు. బిట్ కాయిన్ లు లీగల్ చేశామంటూ...మెసేజ్ లు చేయడం కలకలం రేపుతుతోంది.
రెండేళ్ల పాటు ప్రపంచ ఛాంపియన్ గా కొనసాగిన తెలుగమ్మాయి...మరో సంవత్సరం ఆ హోదాను అనుభవిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ అందిరీలో నెలకొంది.
అమెరికన్ డాలర్ తో పోల్చుకుంటే...అప్ఘనిస్థానీ కరెన్సీ అయిన..అప్ఘనీ విలువ పతనమౌతూ వస్తోంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పైకి ఎగబాకుతున్నాయి.
గిరిజనులతో కలసి ప్రియాంక గాంధీ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గోవాలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి.
మహారాష్ట్రలో ఇటీవలే ఏడాదిన్నర చిన్నారి ఒమిక్రాన్ బారిన పడడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడడంతో చిన్నారిని డిశ్చార్జ్ చేశారు...
జనవరి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
మృతుల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. కెంటనీ చరిత్రలో అత్యంత తీవ్రమైనదిగా ఆయన అభివర్ణించారు...
ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి డిజైన్ రూపొందించి పలు సలహాలు, సూచనలు చేశారు ఆనందసాయి. హనుమ జన్మస్థలంలో హనుమంతుడి భారీ విగ్రహ ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది...
భక్తుల ఇబ్బందుల దృష్య్టా అన్నమయ్య మార్గంపై లెటెస్ట్ గా దృష్టిసారించింది. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తే భక్తులకు ఇబ్బందులు తగ్గుతాయని ఆలోచిస్తోంది.