Home » Author »madhu
ఒలింపిక్స్ ను అమెరికా..దాని మిత్రదేశాలు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. చేసిన తప్పులకు ఆ దేశాలు మూల్యం...
13 అంబులెన్స్ లో భౌతికకాయాలను కూనూరు నుంచి సూలురు ఎయిర్ బేస్ కు తరలించారు. మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు ప్రజలు బారులు తీరి నివాళులర్పించారు.
భారత్-రష్యా మధ్య 20సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వది. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్లో జరగడం ఆనవాయితీగా వస్తోంది...
నింబుబాబు గర్భవతి. డిసెంబర్ 02వ తేదీన నింబుబాయి ప్రసవించింది. కొంతమంది మహిళలు సుఖప్రసవం అయ్యేందుకు సహకరించారు.
అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో...గుర్తుగా పాదాలను శ్రీవారు పంపుతారంటని పురాణాలు చెబుతుంటాయి.
టమాటలే కాకుండా..వంకాయ, బెండకాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో ఏమీ కొనలేకపోతున్నామని ఓ గృహిణి ఆందోళన వ్యక్తం చేశారు...
మొత్తంగా భారతదేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 12కి చేరాయి. మహారాష్ట్రలో 8, కర్నాటకలో 2, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.
యూపీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది.
24 గంటల వ్యవధిలో 154 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు ...
ప్రజలు శాంతంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి నెఫియు రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించొద్దంటూ సూచించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించారు.
బెడ్పై ఉన్న బాలుడు చూడ్డానికి బానే కనిపిస్తున్నా.. రెండ్రోజుల వరకు ఎవరినీ గుర్తు పట్టే స్థితిలో లేడు. కన్న తల్లిదండ్రులను కూడా ఎవరు మీరు అన్నాడు.
డేట్ కు వెళ్లిన వ్యక్తి ఎవరో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అనుమానాలకు సింగర్ కనికా కపూర్ చెక్ పెట్టారు.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లి ఫామ్ హౌస్ లో 2021, డిసెంబర్ 05వ తేదీ ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
.ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే..పెట్రోల్ ఫ్రీగా అందిస్తామని గుజరాత్ రాష్ట్ర సర్కార్ ప్రకటించడం విశేషం. నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించిన వారిలో 50 మందిని ఎంపిక చేసి...
కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నా...ఐఐటీ ఖరగ్ పూర్ ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్లు పొందడం విశేషం. 35 అంతర్జాతీయ ఆఫర్లను పొందడం జరిగిందని పేర్కొంది.
భారత్ రెండో ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లైర్ చేసింది. దీంతో కివీస్ 540 పరుగులు చేయాల్సి ఉంది. చివరిలో అక్షర్ పటేల్ చెలరేగిపోయి ఆడాడు.
ఉగ్రవాదులు అనుకుని..భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరపడంతో 13 మంది గ్రామస్తులు చనిపోవడంపై సీఎం నీఫియు రియో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఆర్కే బీచ్ లో సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బీచ్ సమీపంలోని ఉన్న పార్క్ వద్ద తీరం కోతకు గురైంది.
తిరుమలలో లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమాచారం అందివ్వాలని సూచించినా..ఇంతవరకు ఆ పని జరగలేదని వెల్లడించారు...