Home » Author »madhu
కొత్త ఏడాదిలో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
కస్మాత్తుగా...20 మంది విద్యార్థులు వాంతులు, వికారంతో బాధ పడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రిలో చేరిపించి...చికిత్స అందించడంతో...
కరోనా కట్టడికి ముంబయిలో రెండ్రోజుల పాటు 144సెక్షన్ విధించారు. డిసెంబర్ 11, 12 రెండు రోజుల పాటు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని...
ఒకవైపు ఒమిక్రాన్ ఉపద్రవం ముంచుకొస్తుండగా దేశంలో మాస్కు వాడకం భారీగా తగ్గిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లిళ్లు, వేడుకల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని...
సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించడంతో ఉద్యమం ఆగుతుందని భావించారు...
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన పారా కమాండో సాయితేజ భౌతికకాయం కోయంబత్తూరు చేరుకుంది. అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్ బేస్కు తరలించారు.
బ్రిస్బేన్ లోని గబ్బాలో యాషెస్ ప్రతిష్టాత్మక సిరీస్ జరుగుతోంది. ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్ల మధ్య తొలిటెస్టు మ్యాచ్ జరుగుతోంది....
కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్లకు మెసేజ్ లు పంపడం, వేరే వ్యక్తి పేరు మీద, నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ చేయడం లాంటివి దృష్టికి వస్తే..వెంటనే ఆ నంబర్ ను బ్యాన్ చేసేస్తోంది.
దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్లో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
: ఏపీలోని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు. ఫీజుల దోపిడీకి పాల్పడిన
బిపిన్ రావత్ ఇచ్చిన ధైర్యంతో.... సాయితేజ ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగారు. పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలోచనిపోయిన వారి మృతదేహాలు గుర్తు పట్టని విధంగా ఉండడంతో.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరగా సాయితేజ మృతదేహాన్ని తీసుకురావాలని...
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 32 వేల 793 శాంపిల్స్ పరీక్షించగా…142 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈ వైరస్ ఆనవాళ్లు గుర్తించారో...ఆ ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సంఘీభావంగా...ఆయన దీక్ష చేయనున్నారు.
గేమింగ్ లవర్స్ ఆసక్తిని గూగుల్ గమనించింది. అందుకే..విండోస్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్లేస్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్ ఫామ్ తీసుకుని రానున్నట్లు వెల్లడించింది.
గన్ సెల్యూట్ ఎందుకు ? ఎవరికి చేస్తారు ? అంత్యక్రియల్లో తుపాకీ వందనం అంటే..ప్రభుత్వ లాంఛనాలతో చేస్తారు. కానీ..అందరికీ ఇది వర్తించదు.
ఫిల్మ్ లో గాయని బెల్లి లలిత క్యారెక్టర్ అభ్యంతరకరంగా ఉందని...బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాష్ పిటిషన్ లో వెల్లడించారు. 1999లో బెల్లి లలిత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగూల్ లో సెర్చి చేసిన యువతి..మోసపోయింది. దాదాపు రూ. 19 వేల రూపాయలను కాజేశాడు గుర్తు తెలియని వ్యక్తి.
హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే ఇది పూర్తవుతుందని వెల్లడించింది. రావత్ దంపతుల అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది.