Home » Author »madhu
పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జరిగింది.
రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైందనే చెప్పాలి. వైఎస్ఆర్ 1999లో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు....
ఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్ర ప్రభుత్వం భావించి కోట్లాది రూపాయాలు నిధులు కేటాయించడం జరిగిందని...
మాజీ మంత్రి రఘువీరారెడ్డి షాక్ కు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య లేని లోటు తీరనది అని, ప్రముఖ ఆర్థిక నిపుణుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.
రోశయ్య వయసు 88 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2009లో రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఆఫ్రికా దేశమైన నైజిరియా నుంచి ఒంటారియాకు వచ్చిన ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా కేసులు 15కి చేరినట్లు వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు.
ఉదయం 5 గంటలకే ఆమె దినచర్య ప్రారంభమౌతుంది. తనింటి పనులు పూర్తి చేసుకుని..నలుగురు కుటుంబసభ్యులకు ఆహారం సిద్ధం చేస్తుంది.
కొత్తగా వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ మాత్రం ప్రపంచాన్ని మొత్తం కలవర పెడుతోంది. దక్షిణాప్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్..దాదాపు 14 దేశాలకు విస్తరించిందని తెలుస్తోంది.
దేశ రాజధానిలో మాత్రం పెట్రోల్ ధర తగ్గింది. లీటర్ పెట్రోల్ రూ. 95గా ఉంది. ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిల్పా చౌదరిని పోలీసులు ప్రశ్నించారు. ఇప్పటివరకు నమోదైన ఫిర్యాదులపై విచారణ జరిపిన పోలీసులు...
ఒమిక్రాన్ సోకిన వారితో కాంటాక్ట్ అయిన పలువురిని అధికారులు గుర్తించారు. వీరిలో ఐదుగురికి కరోనా పాజిటివ్గా తేలింది.
గత అర్ధరాత్రి నుంచే తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీంతో.. తీరం వెంబడి గాలుల వేగం పెరిగింది. తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయి.
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తి కరోనా నెగిటివ్ రిపోర్ట్తో నవంబర్ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు...
శ్రీలంక జాతీయుడిని చిత్రహింసలకు గురి చేసి..బహిరంగంగా దహనం చేసినట్లు పేర్కొంది. ఓ పరిశ్రమలో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీలంక జాతీయుడిపై దాడి చేసిన అనంతరం
ట్రైనింగ్ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది.
వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.
రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు.. ప్రశాంత్ కిశోర్ టీం సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఆరు సంవత్సరాలుగా ఔషధ మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. ఔషధ మొక్కలతో ఇంటి నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది అతనికి.