Home » Author »madhu
రెండో ఘాట్ రోడ్ను.. మొదటి ఘాట్ రోడ్తో కలుపుతూ నిర్మించిన లింక్ రోడు మోకాళ్లమిట్ట వద్ద కలుస్తుంది.
ఎయిర్ పోర్టుల్లో మాత్రం వీటి ధర సామాన్యునికి అందని స్థాయిలో ఉంటోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో వీటి ధర 4వేల 500గా ఉంది.
వ్యాక్సిన్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టేనన్నారు డీహెచ్. ఇది మొదటి ప్రమాద హెచ్చరిక అని...
డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఐపీఓకు దరఖాస్తు చేయాలని అనుకొనే వారు...
మంత్రి కొడాలి నాని ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి పాదయాత్రలో రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని...
మెహందీ బ్లౌజ్ వేసుకున్న మహిళకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.
ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు.
పబ్లిక్ ప్లేసుల్లో ఫొటోలు తీసి ట్విట్టర్ లో అనుమతులు లేకుండా పోస్టులు చేయాలంటివి ఘటనలు అమెరికాలో అత్యధికమౌతున్నాయి.
ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ఒక మరణం సంభవించలేదని, ప్రస్తుతం ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ఈ వైరస్ ను నియంత్రించగలదా ?
రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు, చక్కెర..ఇతర వాటితో మినీ ఎల్పీజీ సిలిండర్లను విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మైక్రోసాప్ట్, యాహూ, ఏట్ అండ్ టీ సంస్థల్లో తొలుత పనిచేశారు. ఎక్కువగా పరిశోధన విభాగాల్లోనే పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారు
ఆర్టీసీ బస్సు ఛార్జీల విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని, ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ మొర పెట్టుకుంది
కంకర తేలిన రోడ్డుపై పొర్లుదండాలు పెట్టాడు. అతను అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త కావడం విశేషం.
దేశంలో 98.36 శాతం కరోన రికవరీ రేటుగా ఉందని, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,40,28,506గా ఉందని వెల్లడించింది....
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డి పరిశీలించారు. గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయని...
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో..
హల మొబిలిటీ యాప్ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ఈ స్కూటర్ సేవలను మూడు నెలల పాటు ఫ్రీగానే పొందవచ్చు.
అప్ఘాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కఠిన ఆంక్షలు నడుమ ప్రజలు బతుకులీడుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా..తాలిబన్లు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
ఏపీకి వానగండం ఇప్పుడప్పుడు ముగిసేలా కనిపించడం లేదు. ఏపీకి మరోసారి సైక్లోన్ అలెర్ట్ జారీ అయ్యింది.. ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది.
ముత్తంగిలో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం 43 మందికి కరోనా ఉందని తేలింది. 42 మంది విద్యార్థులుండగా..ఒకరు ఉపాధ్యాయురాలు ఉన్నారు.