Home » Author »madhu
శనివారం 3,010 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ..సంచలన నిర్ణయం తీసుకుంది. అనంతరం మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది.
చాలా మంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్ హాస్టళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు.
తిరుపతి ప్రజలను వరుస భయాలు వెంటాడుతున్నాయి. మొన్న వరదలు, నిన్న పైకి వచ్చిన ట్యాంకర్.. ఇప్పుడు ఇళ్లకు పగుళ్లు. అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో తెలియని భయం జనంలో కనిపిస్తోంది..
చెన్నై మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. కుంభవృష్టికి చెన్నై సిటిలోనూ, శివారు ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.
ఒమిక్రాన్తో లక్షణాలు స్వల్పంగా బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్ ద్వారా.
పేటీఎంకు నష్టాలు వెంటాడుతున్నాయి. గత సంవత్సరం వరుసగా రెండో త్రైమాసికంలో నష్టాలను పొందడం ఇది...రెండోసారి.
తమిళనాడులో 17 జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. 12 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తూత్తుకుడి జిల్లాలో వర్షాలకు 10 వేల ఇళ్లు నీట మునిగాయి.
కడప జిల్లాలోని పులపత్తూరులో వరదల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీసింది. వరదకు సంబంధించిన ఫొటోలను పరిశీలించారు కేంద్ర బృందంలోని అధికారులు.
ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వరి పండిస్తారని, వర్షాల కారణంగా...భారీగా నష్టం ఏర్పడిందన్నారు.
24 గంటల వ్యవధిలో 248 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని..క్రిసిల్ అధ్యయనం వెల్లడిస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వంద కిలోల టమాటాలు చోరీ కావడం కలకలం రేపుతోంది.
కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారికు ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేస్తోంది. RTPCR రిపోర్టుతోనే రావాలని నిబంధన పెట్టింది.
నవంబర్ 25వ తేదీన కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శివమొగ్గ జిల్లాలో పర్యటించారు. గెహ్లాట్ నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం
తిరుపతి శ్రీకృష్ణ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుంగిపోయిన భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధం చేస్తుంటే..ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అమెజాన్ పార్సిల్స్ కు గంజాయి ఎక్కడ నుంచి వస్తుందనే దానిపై విచారణ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్పై 2007లో గంజాయి కేసు ఉంది.
స్టేజీపైకి ఎక్కిన ఆయన రేవంత్ వైపు చూడకుండా పక్కకు వెళ్లిపోయారు. అయితే..అక్కడే ఉన్న మరో సీనియర్ నేత వీహెచ్ దీనిని చూసి...కోమటిరెడ్డిని తీసుకొచ్చారు.
అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని అనుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెట్టకూడదని నోటీసులో పేర్కొన్నారు. ఇలా చేస్తే కరెంటును దొంగిలించినట్టేనని..అలాంటి వారిని గుర్తించి..జీతంలో నుంచి కొంత కట్ చేస్తామని చెప్పడంతో...
ఈ - కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆటో రిక్షా సేవలపై జీఎస్టీ (GST) విధించింది. ఇకపై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
గ్రీన్ సిటీగా కాన్పూర్ ను మార్చి..అందంగా ఉంచాలనేది రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారని..అందుకే గ్రీన్ పార్క్ స్టేడియంలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచినట్లు తెలిపారు