Home » Author »madhu
పబ్ ఓనర్ ఒక్క క్షణం అడుగు ముందుకేసి ఉంటే..గాలిలో ఆమె ప్రాణాలు కలిసిపోయేవి. సిగరేట్ ఆమె ప్రాణాలు కాపాడిందంటున్నారు.
కోల్డ్ కేస్ సినిమాలో శతృవును చంపిన కిరాతకులు.. అతని శరీర భాగాలను ఒక్కో ప్రాంతంలో పడేస్తారు. అయితే ఆ మర్డర్ .. పోలీసుల హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోతుంది.
ఎనటమి విభాగంలో ఎమ్బామింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు డాక్టర్ సుధాకర్. డాలర్ శేషాద్రి భౌతికకాయం పాడవకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ చేశామన్నారు.
గూడూరు ఆర్టీసీ బస్టాండ్లోకి వరద నీరు చేరింది. గూడూరులో జోరు వానలకు RTC బస్టాండ్ మునిగిపోయింది. డిపోలోకి భారీగా వరదనీరు చేరడంతో బస్సులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సభ ప్రారంభం కాగానే.. వరి ధాన్యంపై స్పష్టత ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఓయస్డీ అధికారి పి.శేషాద్రి.. ‘డాలర్’ శేషాద్రి కన్నుమూశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ అధికారులు క్యాంపస్ లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వాకింగ్ చేసే వారిలో ప్రముఖులు కూడా ఉంటారు.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో మార్పు కనిపిస్తోంది. 25 రోజుల నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం, బాధితులకు అందిస్తున్న సహాయ చర్యలపై కేంద్ర బృందానికి వివరించనున్నారు సీఎం జగన్.
కాల్పులు జరిపిన వారిలో కెవిన్ కూడా ఉన్నాడని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ..తాను పొరబడినట్లు సింతియా గ్రహించారు. కానీ...
శివశంకర్ మాస్టర్ మృతితో సినీ ఇండస్ట్రీ కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్దలతో పాటు, నటీ నటులు, రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
2009 నవంబర్ 29న సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాదివాస్ కోసం కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు
అల్పపీడనం ప్రభావంతో.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలున్నాయి.
కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలను, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలను తిప్పి కొట్టేలా సీఎం మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
కరోనా కారణం చూపుతూ పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం 36 బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది...
ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు నాయకులు ఏకమయ్యారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
నోట్ చదివిన రెస్టారెంట్ సిబ్బంది మానవత్వం ప్రదర్శించారు. కస్టమర్ కు ఉచితంగా ఫుడ్ పంపిచచడంతో పాటు..ఓ నోట్ ను పంపించారు.
మద్యపాన నిషేధం కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో సీఎం నితీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు 48 గంటల ‘వరి దీక్ష’...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.