Home » Author »madhu
రాగల 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని..అనంతరం తుపాన్ గా మారనుందని...
రెండో టెస్టులో గెలవడంతో పాటు..సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది.
స్నేహితుడి నుంచి మూడు లాటరీ స్క్రాచ్ ఆఫ్ టికెట్ లు తీసుకున్నాడు. సర్జరీ అనంతరం మెక్లీష్ వాటిని స్క్రాచ్ చేశాడు.
జైకోవ్- డీ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నారు. గత ఆగస్టు 20వ తేదీనే ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా....
కరెంట్ బిల్లుల పెంపుతో షాక్ ఇచ్చేందుకు తెలంగాణ డిస్కంలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం అనుమతించడమే తరువాయి...
మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనిపై లైంగికదాడి జరిపి...బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది.
పది రోజుల క్రితం జర్మనీ నుంచి DMHO చిన్న కుమారుడు వచ్చాడు. కోటాచలం కుటుంబం మూడు రోజుల క్రితం తిరుపతికి కూడా వెళ్లొచ్చింది.
ఒమిక్రాన్ వేరియంట్ ఉందో లేదో తెలుసుకోవాడానికి జెనెటిక్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు రెండు వారాల దాక సమయం పట్టొచ్చన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు సీఎంతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.
పరిమితికి మించి...చేసే విత్ డ్రాయల్స్ పై ఉన్న ఛార్జీలు పెంచాలని బ్యాంకులు డిసైడ్ అయ్యాయి.
జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.
24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
వరద ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి..బాధితులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఇళ్లు కోల్పోయిన బాధితులు వేడుకున్నారు.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఢిల్లీ ఐఐటీ నిపుణులు ప్రొఫెసర్ కేఎస్ రావు, టీటీడీ సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ...
సేకరణపై విధాన నిర్ణయాన్ని ప్రకటించాలన్న డిమాండ్తో లోక్సభ, రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శని లవ్ అగర్వాల్ ప్రకటించారు.
2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.
దక్షిణాఫ్రికాలో ఉన్న పరిస్థితి అంచనా వేస్తున్నట్లు, పర్యటన మాత్రం షెడ్యూల్ లోనే ఉందన్నారు.
డిసెంబర్ 05వ తేదీన ట్యాక్ బండ్ పై వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండవని తెలిపారు.