Home » Author »madhu
ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 29 వేల 731 శాంపిల్స్ పరీక్షించగా...184 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
ఈ సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనుండగా. అందులో మూడు గ్రహాలు ఇప్పటికే సంభవించాయి.
భారీ శబ్ధం వినిపించిందని, ఈ శబ్ధాలకు ఇంటి తలుపులు, కిటికీలు ఊగిపోయాయంటూ...అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇకముందు..ఎవరైనా ఆడబిడ్డలను ఏదైనా అంటే..వారి ఇళ్లల్లోకి వెళ్లి చెప్పులతో సమాధానం చెబుతామని వంగలపూడి అనిత అన్నారు.
డప జిల్లా జమ్మలమడుగులో పెన్నా నదిపై 2008లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించారు. 13 ఏళ్లకే బ్రిడ్జి కుంగిపోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
దక్షిణాఫ్రికాలో అత్యంత వేగంగా వ్యాపించే కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటకు రావడం మార్కెట్లను టెన్షన్ పెట్టింది. ఆ దేశం నుంచి కొన్ని దేశాలకు విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు.
ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో జరిగాయని.. కానీ తిరుపతి ప్రజలకు ఇది కొత్త విషయమంటున్నారు.
1982 సమయంలో జరిగిన ఈ కేసు సంబంధించిన విచారణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆంథోని బ్రాడ్వాటర్ను కోర్టు నిర్దోషిగా తేల్చింది.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాల ఉపసంహరణపై కోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లోగా చంద్రబాబు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని, ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటం చేయాలని..
182 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికంతటికీ కారణం... ఫ్రెషర్ పార్టీ నిర్వహించడమే కారణమని తెలుస్తోంది.
సీఎం జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది.
తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా...భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో గురువారం ఉదయం నుంచి వానలు దంచికొడుతున్నాయి.
రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటలకు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు బీకేయు నేత రాకేష్ టికాయత్.
ఉదయం 03 గంటల నుంచి 06 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే...సేవలను ప్రసారం చేసేది. ఇందుకు గాను సంవత్సరానికి రూ. 35 లక్షల చొప్పున చెల్లించేది.
24 గంటల వ్యవధిలో 183 మందికి కరోనా సోకింది. ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణను నిరసిస్తూ..సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆరు డిమాండ్లతో బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది.
నిర్మాణ కార్మికుల అకౌంట్లలో నగదు వేయాలని...కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ రంగ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరద శిథిలాల మధ్య గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు కడప జిల్లాలో ఏ కుటుంబాన్ని కదిలించినా.. కన్నీటి గాధే..