Home » Author »madhu
ఆర్థిక ఇబ్బందుల కారణంగా..తాను ఎక్కువ చదువుకోలేదని..కేవలం ఆరో తరగతి వరకు చదువుకున్న తాను...ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉందని వెల్లడించాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద పథకం అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఈ పథకం మాత్రం అధికారంలోకి వస్తే...తాము అమలు చేయడం జరుగుతుందని...
అతిపెద్ద ఐపీవోగా ఉన్న పేటీఎం ఇటీవలే ప్రజల ముందుకు వచ్చింది. లాభాల బాటల్లో పయనిస్తుందని అనుకున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
ఆరు నెలల్లోపు ఎప్పుడైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని, ప్రస్తుతం భక్తులు తిరుమలకు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
కస్టమర్లను ఆకట్టుకొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వారికి మరిన్ని సేవలు అందించాలని నిర్ణయించింది. ‘స్విగ్గీ వన్’ అప్ గ్రేడ్ మెంబర్ షిప్ ప్రోగ్రాంతో ముందుకొచ్చింది.
ప్రజలందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటూ సభలో ప్రకటించిన సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.
మోసపూరిత కస్టమర్ కేర్ సెంటర్ల వలలో పడి...ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తే...అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం అయ్యే అవకాశం ఉందని వెల్లడిస్తోంది.
గత కొన్ని రోజులుగా..స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. లాభాల బాట పడుతుందని అందరూ ఆశించారు. కానీ...
కుటుంబానికి అండగా ఉంటామని, వారి కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు...కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ మంత్రి బుగ్గన బిల్లును ప్రవేశపెట్టారు.
వికేంద్రీకరణపై అధ్యయనం చేయాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అభివద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
రోహిణి కోర్టు కాల్పుల కేసు దర్యాప్తులో ఢిల్లీలో తీగ లాగితే పాకిస్తాన్లో డొంక కదిలింది. ఫేస్బుక్లో అకౌంట్ క్రియోట్ చేసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
కిలోమీటర్ల దూరం పట్టాలపై నడుస్తూ వెళ్లారు ప్రయాణికులు. ఓ వైపు లగేజి మోసుకుంటూ తీవ్ర యాతన పడ్డారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా ప్రాణాలను లెక్కచేయకుండా సాహసోపేత ప్రయాణం చేశారు.
శ్యాం శివన్ అనే 26 ఏళ్ల వ్యక్తి తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
రాష్ట్రంలో ఎక్కడి సమస్యలపై.. అక్కడే పోరాడాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. ప్రజాక్షేత్రంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలకు.. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
కొనుగోళ్లపై క్లారిటీ వచ్చాకే ఢిల్లీ నుంచి కదులుతామంటున్నారు. మరోవైపు.. మంత్రులు, ప్రజాప్రతినిధులతో ధర్నాకు సైతం వ్యూహరచన చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.
ఏ క్షణమైనా రాయల చెరువు కట్ట తెగే ప్రమాదం ఉండడంతో.. నీటి మట్టాన్ని, గండిని పరిశీలించారు కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ వెంకట అప్పలనాయుడు.
ఏపీలో వికేంద్రీకరణ కోసం రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేసిన చంద్రబాబు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.