Home » Author »madhu
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..పలు డిమాండ్స్ వినిపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిపై స్పందించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తాము కోరడం జరుగుతోందని, తాము మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధంగా లేమని సీఎం కేసీఆర్ అన్నారు.
నీటి వాటాలు వెంటనే తేల్చేయండి..ఎన్ని రోజులు తీసుకుంటారు..ఇప్పటికే ఏడేండ్లు అయిపోయింది..ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి..
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి చేతులు దులుపు కోవడం కాదని..ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ..
త్వరలోనే తాను..ఇతర మంత్రులు, అధికారులతో త్వరలోనే ఢిల్లీకి వెళుతున్నట్లు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్కడే తేల్చుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
రామచంద్రాపురం మండలానికి పెను ముప్పు తప్పింది. నిండుకుండలా మారిన రాయల చెరువుకు జేసీబీ సాయంతో అధికారులు గండి కొట్టారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2021, నవంబర్ 20వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దీంతో ఆయన ఎం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది.
మెడికల్ బోర్డు సూచనల ప్రకారం వ్యక్తి శరీరంలోకి రసాయనం ఎక్కిస్తారు. దీంతో ఆ వ్యక్తి లైంగికంగా పనికిరాకుండా పోతాడు.
తనకు గుండెల్లో నొప్పిగా ఉందని..మిత్రులకు చెప్పుడు. వెంటనే ఓ మిత్రుడు స్కూటీ తీసుకుని రాజు ఇంటికి వచ్చి..అతడిని ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు.
భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై "ఎక్కువగా దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు వెల్లడించింది.
వస్తున్న వరదలతోనే సతమతమౌతుంటే..మరో ముప్పు పొంచి ఉందని చెబుతుండడంతో హఢలిపోతున్నారు చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల వాసులు.
కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో..
ఇదేం పిచ్చిరా బాబు.. ఆ డబ్బును పేదలకు లేదా స్వచ్చంద సంస్థలకు ఇస్తే ఉపయోగపడుతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎప్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. చల్లా శ్రీను ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు.
హైదరాబాద్లో జగదీశ్ మార్కెట్ దగ్గర వాహనాల తనిఖీల్లో ఓ బైక్ పై 141 చలాన్లు ఉన్నట్టు గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు. ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే...ఒకే తప్పు 141 సార్లు చేశాడు.
అనని మాటని..చెడుగా చిత్రీకరించి రాజకీయ అవసరాల కోసం ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు సతీమణినిని ఎవరూ విమర్శించలేదన్నారు.
టీడీపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ తదనంతరం జరిగిన పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు.
ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుందన్నారు. అసలు వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది ? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జరగలేదా ? అని సూటిగా ప్రశ్నించారు.
ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి హాట్హాట్గా జరిగాయి.. ఉదయం నుంచి అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది..
లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. కనీసం కూర్చునేందుకు నిల్చునేందుకు అవకాశం లేక .. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.