Home » Author »madhu
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అదిరిపోయిందన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు. డిసెంబర్ 17వ తేదీన...
మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం మ్యాచ్ ఆడేందుకు అనుమతినివ్వనున్నారు అక్కడి అధికారులు. నెగటివ్ ఫలితం వస్తే..
కశ్మీర్ లో షీనా బోరాను తాను కలవడం జరిగిందని..ఇటీవలే జైలులో ఉన్న ఓ మహిళ తనకు చెప్పడం జరిగిందన్నారు. ఈమె చేసిన దరఖాస్తుపై...
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సూచనలు పాటించాలని వెల్లడించింది. శబరిమలకు వెళ్లే భక్తులు రైళ్లలో హరతి ఇవ్వడం లాంటివి...
ప్రమాదం జరిగిన బస్సుకు 20 రోజుల క్రితమే మెయింటినెన్స్ లేక స్టీరింగ్ పట్టేస్తుందని డ్రాఫ్ట్ షీట్ లో సిబ్బంది నమోదు చేశారు.
భారత్ను ఒమిక్రాన్ టెన్షన్ పెట్టేస్తోంది. దేశంలో సౌతాఫ్రికా వేరియంట్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో...
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదల కాగానే.. విద్యార్థులు ఆ వెబ్సైట్లోకి వెళ్లి....
గత రెండు రోజులుగా గులాబీ పార్టీ నేతలు మీడియా సమావేశాల్లో సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు జిల్లాల మీదుగా 5 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అయితే తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రను రైతులు ముగించనున్నారు.
బస్సులో మంటలు ఆర్పే పరికరాలు లేవన్నారు ప్రయాణీకులు. ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు....
టీకా తీసుకొనేందుకు వారిని ప్రోత్సాహించాలన్నారు. ఏమైనా చేయ్యండి..మొత్తానికి వ్యాక్సినేషన్ లక్ష్యాలను మాత్రం చేరుకోవాలని ఆయన వెల్లడించారు.
పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే...షార్టు సర్క్యూట్ తో బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున కావడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు నిద్ర మత్తులో...
మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. దాదాపు 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు.
కావేరీ ఆసుపత్రికి వెళ్లి గవర్నర్ నరసింహన్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వ్యాక్సిన్ లు చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొంత వరకు ఉపయోపడుతున్నాయన్నారు. యూకే లో ఒమిక్రాన్ తో ఒక మరణం నమోదనట్లు వెల్లడైందన్నారు.
అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు...
బయోబబుల్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం వల్ల టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే బీసీసీఐకి కచ్చితంగా సమాచారం అందించాల్సి ఉంటుందని తెలిపారు.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్త్రో) గగన్ యాన్ ప్రాజెక్టు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. వ్యోమగాములకు శిక్షణ కూడా ఇస్తున్నారు...
జీ-4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనికి ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో...