Home » Author »madhu
వారికి ఇష్టం లేనట్లుగా ఉందని అందుకే..గంట ముందే చేరుకొని వీరంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఏ అవమానం జరిగిందో చెప్పాలన్నారు...
నా తల్లిని కించపరిచిన వాళ్లను మా నాన్న వదిలినా...తాను వదలనని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేశారని మండిపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలతో కార్యకర్తలు ఆవేశంలో కొట్టి ఉంటారన్నారు.
య్ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టులో తన భార్య ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని... బంగారం, నగదు తన సమన్లను తీసుకుని వెళ్లిపోయిందని శశికాంత్ ఆరోపిస్తున్నాడు.
వ్యక్తిగత సమాచారం సంబంధం లేకుండా..కొనుగోళ్లు సజావుగా సాగే విధానమే టోకనైజేషన్. బ్యాంకింగ్ కోసం సీవీవీ నెంబర్ ఇకపై అవసరం ఉండదు...
దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు మొదటి స్థానంలో కొనసాగుతుంటే..తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలుస్తోంది...
తమ బంధం ఇంకా గట్టిగానే ఉందని చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు చెట్టును సందర్శిస్తానని చెబుతోంది. క్రిస్మస్ కార్డులపై విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్ అని...
తరచూ తమపై దాడులు జరుగుతున్నాయని, ఏకంగా ఇప్పుడు హత్యలు చేయడంతో భయకంపితులవుతున్నామని తెలిపారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్ల హత్యలపై...
రైల్వే శాఖ సూచించిన పేపర్, వాటర్ బాటిల్ తీసుకోవాలనే నిర్ణయంపై ఓ ప్రయాణికుడికి తీవ్ర ఆగ్రహం కల్పించింది. దీంతో డైరెక్ట్ గా రైల్వే మంత్రికి...
మహిళలకు జట్టుపై మీద ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. వెరైటీగా జుట్టును..అందంగా అలంకరించుకుంటుంటారు. కానీ..కొప్పునే పువ్వులా దిద్దుకున్న యువతి...
ఒప్పందం ప్రకారం కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రైతులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.
తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం పూర్తి అండగా ఉందని..ఇక ముందు కూడా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లపై ప్రధాని మోదీ ఫొటో తొలగించాలనే దాఖలైన పిటిషన్ పై కేరళ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
డబ్బులతో పాటు..ఏవో కాగితాలను కూడా కోపంగా విసిరేశాడు. వంద, యాభై, ఇరవై, పది రూపాయలు అందులో ఉన్నాయి. భారీగా డబ్బులను విసిరేస్తుండగా...
వారంలో నాలుగు రోజుల పాటు ప్రతి రోజూ 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందనే నిబంధన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారినికి 48 గంటల పని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని...
.అడిలైడ్ వేదికగా యాషెస్ రెండో టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ పటిష్టమైన స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్ ను 473/9 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేసింది.
ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూప్ పని అయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తొలుత అమ్మాయి అక్కడనే నిలబడింది. వెంటనే బాలుడు కూడా అదే విధంగా చేశాడు. కిందనున్న వారు భయంభయంగా చూశారు. వారు ఎక్కడ కిందపడుతారనే చూస్తుండగా...
కేరళ రాష్ట్రంలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. అలప్పుజాలో గత పది గంటల్లో ఇద్దరు నేతలు దారుణ హత్యకు గురయ్యారు.