Home » Author »madhu
కరోనా...కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతినివ్వనున్నారు.
కంపెనీలు ఏడాదిలో అనేకమార్లు ధరలు పెంచాయి. కొత్త సంవత్సరంలో ధరలు మళ్లీ పెంచుతామని ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి...
బిగ్ బ్యాంగ్ తర్వాత పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ సంగతుల్ని శోధించేందుకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనిచేయనుంది...
మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 41కి చేరాయి. అయితే..ఊరట చెందే విషయం ఏంటంటే...చికిత్స పొందుతూ 10 మంది బాధితులు కోలుకున్నారు...
నివారం కూడా తీహార్ జైలు నంబర్ 3లో ఓ ఖైదీ మృతి చెందాడు. ఖైదీ తన సెల్లో అపస్మారక స్థితిలో ఉండడంతో గుర్తించిన జైలు అధికారులు...
ఒమిక్రాన్ వ్యాప్తితో యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని, అలాగే, ఎన్నికలను కూడా వాయిదా వేయాలని
తొలివిడతలో భాగంగా గ్రాడ్యుయేషన్, పారా గ్రాడ్యుయేషన్ చదివిన లక్ష మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీటిని అందచేశారు...
22 రైతుల సంఘాలు మాత్రమే రాజకీయ వేదికను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. తమ మోర్చాకు ప్రజలు మద్దతివ్వాలని....
రాజస్థాన్ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది... ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడంతో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది.
సాధారణ రబ్బర్ టైర్లతో రోడ్డుపై రయ్యి మంటూ దూసుకెళుతుంది. రోడ్డుపై సుమారు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ఇది ప్రయాణిస్తుందని, అదే రైలు పట్టాలపై గంటకు...
ఏపీ సీఎం జగన్ దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు....
తాము వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే..కొంతమందికి నచ్చలేదని, కానీ..ప్రభుత్వం నిరాశ మాత్రం చెందలేదన్నారు. రైతులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుదన్న ఆయన..
కొత్తరకం కేసులు ఒకటి నుంచి 3 రోజుల్లో రెట్టింపయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అందుకు తగ్గట్టే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ...
ఆశీర్వాద మండపంలో వేదపండితులచే వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు...శనివారం కనకదుర్గ అమ్మవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు.
ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పుకునే వారు.. ఇలాంటి అనైతిక చర్యలకు దిగడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై పలువురు నేతలు స్పందిస్తున్నారు...
పార్టీ విస్తరణ కోసం ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు గాలం వేస్తున్నారు. ఈ క్రమంలో...ఇటీవలే వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీ కండువా...
2010 సౌత్ అమెరికన్ గేమ్స్ లో ఇతను మూడు కాంస్య పతకాలు గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మాటోస్ చనిపోవడంతో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ స్పందించింది...
విగ్రహాలను తొలగింపుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హూజుర్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు...
కొత్తగా కేటాయించిన పోస్టులో చేరిన తర్వాతే..అప్పీళ్లను స్వీకరించనుంది. అప్పీళ్లనింటిపైనా ప్రభుత్వం విచారణ జరిపిన తర్వాతే...
కరోనా నష్టాన్ని కొంత భర్తీ చేసుకొనేందుకు టికెట్ పెంపుకు అవకాశం ఇవ్వాలని గతంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.