Home » Author »madhu
14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే 14.29 శాతం ఫిట్మెంట్ను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి...
పింగ్లా గ్రామంలో ఓ వ్యక్తి వడ్రంగి పని చేసుకుంటూ..తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. డిసెంబర్ 09వ తేదీన పని మీద బయటకు వెళ్లినట్లు..కానీ బిడ్డతో భార్య ఎక్కడికో...
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లల వివరాలు, 60 ఏళ్ల పైబడిన వారి వివరాలు వెల్లడించింది కేంద్రం.
మంగళవారం టీఎస్ సర్కార్ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. మద్యం దుకాణాలు,. బార్లు, స్పెషల్ ఈవెంట్స్ కు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది...
పిల్లలు, వృద్ధులకు అదనపు డోస్ వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపారు...
జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్తో పాటు 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రికాషన్ డోసు ఇవ్వనుంది కేంద్రప్రభుత్వం.
పిల్లలకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కానీ లేదా జైడస్ కాడిలా కంపెనీ తయారుచేసిన జైకోవ్-డిని కానీ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం.
ఒమిక్రాన్ వేరియంట్ తో పౌర విమానయాన రంగానికి కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తోన్న నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు, నిషేధం విధిస్తున్నాయి.
మంగళవారం ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. అతను అత్యధికంగా ఆరు వికెట్లు తీయడం విశేషం...
హీరో నాని ఏ థియేటర్ పక్కన కిరాణా కొట్టు చూశారో తనకు తెలియదని...సిద్ధార్థ్ ఎక్కడుంటాడు ? ఆయన ఏపీలో ట్యాక్స్ కడుతున్నాడా ? మేం విలాసంగా బతుకుతున్నామా ? లేదో....
టికెట్ల రేట్లపై డిస్ట్రిబ్యూటర్లు ప్రతిపాదనలు ఇచ్చారు. ప్రతిపాదనలు పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పేర్ని నాని. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను...
ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన అర్హులకు 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం ఆయన నగదు జమ చేశారు.
బీహార్ కి ప్రత్యేక హోదా కోసం పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ చైర్మన్ స్టేట్మెంట్ ఇస్తే మీరేం చేస్తున్నారు..? సూటిగా ప్రశ్నించారు...
తనకి హాని తలపెట్టే కార్యక్రమం జరుగుతుందని వంగవీటి రాధా తమ దృష్టికి తీసుకువచ్చాడన్నారు. ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకువెళ్ళగా..
సోమవారం ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. మొత్తం రాష్ట్రంలో 56కి కేసుల సంఖ్య చేరుకున్నాయి...
ఒక్కరోజులోనే వెయ్యి యాక్సిడెంట్స్ జరిగినా..11 మంది మాత్రమే చనిపోయారు...ఈ ప్రమాదాల్లో మొత్తం 1016 మందికి గాయాలు కాగా...
దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తికి రెండు కాళ్లు, చేతులు లేవు. అయినా..ప్రత్యేకంగా ఓ ట్రాలీ వాహనం నడుపుతున్నాడు. మహీంద్రా కంపెనీలో బిజినెస్ అసోసియేట్ గా ఉద్యోగం...
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యేగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తనకు రచ్చబండ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే...
మ్యాచ్ ఆడటానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో..రెండో రోజు ఆట రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు. సెంచూరీయన్ లో ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్...
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆరు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు...