Home » Author »madhu
హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వేలాది మంది పల్లె బాట పట్టడంతో ఆయా ఏపీ, తెలంగాణలోని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు...
జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న సీఎం కావడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వరంగల్ నగరంలో పోలీసు బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు...
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణలో పర్యటించి....
ద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో కుటుంబసభ్యులతో కలిసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో జాతీయ రహదారులపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది.
మహేశ్ బాబు కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్న కారణంగా ఆయన తన సోదరుడిని కడసారి చూసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది...
సీఎల్పీ భేటీ ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు...
జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆత్మకూరు చేరుకున్నారు. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణతో రాష్ట్రంతో పోలుస్తారా ? ఎందులో పోలుస్తారు ? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది...
సీపీఎం సెంట్రల్ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన కేరళ సీఎం పినరయి విజయన్..సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరారు.
నాలుగు శాతం జీతాలు తగ్గుతాయంటున్న అశోక్బాబు వాదనతో ఉద్యోగ సంఘాల నేతలు ఏకీభవించట్లేదు. ఆశించిన స్థాయిలో ఫిట్మెంట్ రాకపోయినా...
శాస్త్రవేత్తల అంచనాలు నిజమయ్యేలానే భారత్లో రోజువారీ కేసులు ప్రళయంలా విరుచుకుపడుతున్నాయి. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం ఒక్కరోజే దేశంలో లక్షా 41 వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి.
తను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నట్లు...ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వరకు తన కోసం ఎంతో అప్యాయంగా ఎదురు చూస్తుందన్నాడు. అందుకే పెళ్లి చేసుకోవాలని ఉందని..
బయట తిరగడం, పండుగ చేసుకోవడంపై ఆంక్షలు విధించారు. ఆదేశాలు బేఖాతరు చేసిన వారిని జైలుకు పంపారు. నియంతలా వ్యవహరిస్తున్న కిమ్ను తిడుతూ గోడపై రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి.
వరైనా నిరసన తెలియజేస్తున్నట్లు కనిపిస్తే కాల్చిపారేయండంటూ ఆదేశాలు జారీ చేశారు ఆ దేశాధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకాయేవ్. రాజ్యాంగాన్ని పునరుద్ధరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు
ప్పటి వరకు 9 వేల 657 మందికి వైరస్ సోకింది. వీరిలో 123 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రసత్తుం 409 మంది పోలీసులు
కొవిడ్కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. సెప్టెంబర్ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా.
మొత్తం 55 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిత్యావసర షాపులు, అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని షాపులు, మార్కెట్లు మూసేశారు...
ఆత్మహత్యకు ముందు కూడా రామకృష్ణ ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించినట్లు అతని తల్లి చెప్పింది. రామకృష్ణ బలాదూరుగా తిరిగేవాడని.. ఇప్పటికే చాలా అప్పులు చేశాడని...
వనమా రాఘవపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దమ్మపేట వద్ద.. రాఘవను అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు.
నూతన టెక్నాలజీ ఆవిష్కరణలో ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది. తాజాగా...జియో యూజర్లు...రీచార్జీ తేదీ ఎప్పుడు చేసుకోవాలో మరిచిపోయారా ? నో ప్రాబ్లమ్ అంటోంది జియో..