Home » Author »madhu
గత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే...ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా..
మొత్తం 172 అభ్యర్థుల విషయంలో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు.
చింతపల్లి మండలం మెట్టు మహంకాళి మాత పాదాల వద్ద లభ్యమైన వ్యక్తి తల మిస్టరీ వీడింది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద శిరస్సు లేని మొండెం లభించింది...
నేటికీ ఈ రెస్టారెంట్ ఇక్కడకు వచ్చే కస్టమర్లకు ఒక్క నిమిషంలోనే సేవలు అందిస్తోంది. ముందుగానే రెస్టారెంట్ లో అన్నీ సిద్ధం చేస్తారు. సంప్రదాయ మెక్సికన్ వంటలు తయారు చేయడానికి...
ఏపీలో ప్రస్తుతం 14 వేల 204 యాక్టివ్ కేసులుండగా...14 వేల 507 మరణాలు సంభవించాయని...47 వేల 884 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కోవిడ్ వల్ల కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో
అకౌంట్ హోల్డర్లు రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చని...ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కరోనా ఉధృతి క్రమంలో..ఖర్చులు...
2022, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. ఇన్ని సంవత్సరాలుగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా..ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం...
అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్కు ఇచ్చిన లేఖలో కోరారు ఉద్యోగులు.. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది...
యోగి కేబినెట్ నుంచి వైదొలగిన కొంతమంది నేతలు ఓబీసీకి చెందిన వారే కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంక్ బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే...
ఎన్నికల దగ్గరలోనే ఉండడంతో టికెట్ల ఖరారు అంశంపై దృష్టి సారించింది. అందులో భాగంగా...ఎన్నికల కమిటీ భేటీ జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు...
ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో.. కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.. మహంకాళి ఆలయం చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు...
శ్రీవారి ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు. ఆలయం వెలుపల భారీగా పుష్పాలతో అలంకరణలు చేశారు. 2022, జనవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు...
భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కూడా కోటితలంబ్రాలు అందిస్తున్నారు...
వాట్సప్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉండే సభ్యులు...పార్టీ సభ్యులతో కలిసి...ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణ ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా ప్రచారం...
మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు...
జార్ముండి మండలంలోని సాగర్ గ్రామంలో పూలో రాయ్..కుటుంబం నివాసం ఉంటోంది. భార్య, కుమారుడితో కలిసి ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు...
తండ్రి చేత తాగుడు ఎలా మానిపించాలా అని అంకుశ్ ఆలోచించసాగాడు. మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను గ్రామమంతా ప్రచారం చేశాడు. కానీ..పరిస్థితిలో మార్పు...
ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 119 యాక్టివ్ కేసులుండగా...14 వేల 505 మరణాలు సంభవించాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. విశాఖలో 695, చిత్తూరులో 607 కరోనా
రేవాలో ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్ రివర్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళ పోలీసు అక్కడనే ఉన్నారు. ప్రమాదవశాత్తు ఆమె ప్యాంటుపై బురద పడిపోయింది. కోపంతో ఊగిపోయిన..
కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుండడం అధికార పార్టీకి గుబులు పుట్టిస్తోంది. దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని