Home » Author »madhu
చర్చలకు వెళ్లేందుకు నిరాకరించాయి. ప్రభుత్వంతో చర్చల్లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మె విజయవంతానికి...
తమిళనాడులో మెటావర్స్ రిసెప్షన్తో.. ఈ జంట అద్భుతమైన ఫీట్ సాధించబోతోంది. శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్, జనగనందిని వివాహం.. వచ్చే నెల 6న జరగనుంది.
షాజహాన్ పూర్ స్టేషన్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. తిరిగి ఏడు గంటలకు ట్రైన్ నడపడానికి డ్రైవర్ నిరాకరించారు. రాత్రి సరిగ్గా నిద్ర లేదని ట్రైన్ నడుపలేనని...
వార్మ్ అప్ ఎక్సర్ సైజ్ లో భాగంగా బాలీవుడ్ పాట "దునియా మే లోగాన్ కో" పాటకు లయబద్ధంగా డ్యాన్స్ లు చేశారు. ఈ పాటను ఆర్డీ బర్మన్, ఆశా భోంస్లే పాడారు. కానీ...
ఇంట్లోని కొన్ని పాములు తప్పించుకుపోయాయేమోనని ఇరుగుపొరుగు వారు భయాందోళన వ్యక్తం చేశారు. దీనిపై చార్లెస్ కౌంటీ యానిమల్ కంట్రోల్ ప్రతినిధి...
మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కికిటలాడుతున్నాయి. శనివారం రాత్రి నుంచే ప్రైవేట్ వాహనాల ద్వారా భక్తులు మేడారం చేరుకొని, జంపన్న వాగులో స్నానాలు చేసి...
ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారు. బీఎన్డీ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై ఓ కారు అత్యంత వేగంగా వెళుతోంది. ఒక్కసారిగా సడన్ బ్రేక్...
మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ లో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది...
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్ రీట్రిట్లో ఒక ఫేమస్ బీట్ను తొలగించారు. అదీ కూడా...
గ్రామాన్నే తాకట్టు పెట్టాలని స్కెచ్ వేశారు. పుల్లల చెరువు రెవెన్యూ కార్యాలయంలో తమ పలుకుబడిని ఉపయోగించారు. 2020లో 8.32 ఎకరాల భూమిని తమ పేరుపైకి...
కొత్త పే స్కేల్తో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ.. ట్రెజరీ, CFMS, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పురోగతిపై...
తమ పార్టీ అధికారంలోకి వస్తే...22 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్. యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా..
ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై మొదట జనవరి 15 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తర్వాత..దీనిని జనవరి 22 వరకు పొడిగించింది...
2014 నుంచి 17 వరకు గోవా ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఈయన ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. మండ్రేమ్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే దయానంద్ సోప్టేను...
రిగ్గా ఎన్నికల సమయంలో...నేతలకు ఝులక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. వెంటనే రోడ్లు బాగు చేయించకపోతే...ఎన్నికలను బహిష్కరిస్తామని ఆల్టీమేటం జారీ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న...
వైరస్ మరింత ఉధృతం అవడం..మళ్లీ కేసులు పెరగడంతో...జనవరి 22 వరకు పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. పొడిగించిన నిషేధాజ్ఞలు నేటితో ముగియనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు...
వరుడు..వారిద్దని దూరంగా నెట్టాడు. అనంతరం వధువు వేదికపైకి రాగానే...వరుడు ఆమె చెంప చెళ్లుమనిపించాడు. వెంటనే వివాహాన్ని రద్దు చేసుకోవాలని వధువు నిర్ణయించడంతో...
సమ్మె ఆర్టీసీపై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలపడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితికి...
ఆమె ఆరోగ్యంపై సోషల్మీడియాలో అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీంతో లతామంగేష్కర్ మేనేజ్ మెంట్ బృందం అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. లత ఆరోగ్యంపై వస్తున్న ఎలాంటి వదంతులనూ...
చీర్గాళ్స్ ద్వారా డ్యాన్సులు చేయించారని, ప్రత్యేకంగా లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా పాటలకు యువతులతో స్టెప్పులేయించారంటూ ఆరోపణలు చేస్తుండడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి