Home » Author »madhu
ప్రస్తుతం.. టాటా ప్లేకి 2 కోట్ల 30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా.. 4 లక్షల పట్టణాల్లో కోటీ 90 లక్షల యాక్టివ్ సబ్స్క్రైబర్లున్నారు. 14 భాషల్లో.. 24 గంటల పాటు కస్టమర్...
41 వేల 771 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్...
హిందూపురం పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిషత్ అవసరాల కోసం అవసరమైన భూమి ప్పుష్కలంగా ఉందన్నారు. జిల్లా ఏర్పాటు చేయడంలో...
డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో టీకాల ధరలను ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి. టీకా ధర బహిరంగ మార్కెట్ లో రూ. 275గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రూ. 150...
జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని సూచించింది. బిల్లుల ప్రక్రియ..
కేసులు తగ్గుతున్న క్రమంలో...వారంతపు కర్ఫ్యూని ప్రభుత్వం ఎత్తివేసింది. సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో...
ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని...భారత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి స్వేచ్చ లేకుండా చేయడంలో ట్విట్టర్ (Twitter)....
కాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. మంత్రి కొడాలి నానిని రక్షించేందుకు సీఎంతో సహా అందరూ తపన...
జేపీ ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఉత్తరాఖండ్ 70, యూపీ 98 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించే
ఫినిషింగ్ టచ్ అదిరింది. త్రివిధ దళాలు అదరహో అనిపించాయి. ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. త్రిశూల్ ఫార్మేషన్లో జెట్ విమానాలు దూసుకెళ్లాయి. గంటకు 900 కిలోమీటర్ల...
తిరుపతిలో టీటీడీకి చెందిన డీపీడబ్ల్యూ స్టోర్లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా... గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు.
గత 24 గంటల్లో 3 వేల 801 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 046 మంది...
వల్సాద్ పట్ణణంలో ఇన్స్ పెక్టర్, అతని బృందాలు రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 12 .30 గంటలకు వస్తున్న మూడు వాహనాలను...
బీజేపీపై రైతులు నిరసన తెలియచేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జురుగుతోందని...యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీ నేతలను రైతులు అడ్డుకుంటున్నారనే విషయాన్ని చెప్పారు. టీఆర్ఎస్ అడ్డుకుందని...
. గత 24 గంటల్లో 13 వేల 618 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు 2022, జనవరి 26వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.41 వేల 143 శాంపిళ్లను పరీక్షించినట్లు...
ప్రభుత్వం ఎప్పుడూ ఒకటే ఉండదని..మార్పులు వస్తాయని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాచేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి సూర్యనారాయణ ఆలోచించుకోవాలన్నారు. ఇతని గురించి ఓ విషయం ఎవరికీ తెలియదని..
సిటీ ఎక్స్ రే స్కాన్ సాయంతో పుట్టబోయే బిడ్డ అవశేషాల ఉనికిని, ఈ మమ్మీని మిస్టిరియస్ లేడీ అని పిలుస్తారని తెలిపారు. కానీ..మహిళ ప్రసవంలో చనిపోలేదని, అసలు ఆమె ఎలా చనిపోయిందనే దానిపై...
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ పురస్కారాలను కొంతమంది తిరస్కరిస్తున్నారు. రోజు రోజుకు తిరస్కరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు తిరస్కరిస్తుండడం
పాక్ ఆక్రమించిన ప్రాంతాలు తమ భాగమేనని, వెంటనే వాటి నుంచి ఖాళీ చేయాలని తేల్చిచెప్పింది. పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని తెలిపింది...
ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం ప్రభుత్వ బాధ్యత అని, బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే...