Home » Author »madhu
ప్రతి రోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించడం జరుగుతుందని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది.
తనను ఫాలో అవుతున్నారని, కటకటాల వెనక్కి నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అబ్దుల్లా ఆజంఖాన్ ఇలాంటి ఆరోపణలు చేయడం...
మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానంపై ఆ కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఆయనకు జరిగిన అవమానంపై రియాక్ట్ అయ్యింది. నేరుగా ఆయన ఇంటికే బొలెరో పికప్ ట్రక్కును తీసుకెళ్లి అందించారు.
చైనీలకు నిధులకు మళ్లించిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 13 షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు తేలింది. ఒకే ఇంటి అడ్రస్ తో ఐదు కంపెనీలు ఏర్పాటు...
బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. టీడీపీపై విమర్శలు గుప్పించారు వాసిరెడ్డి పద్మ. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ అందరికీ తెలుసని, టీడీపీ తరఫున కార్పొరేటర్...
50 ఏళ్ల వయసున్న వినోద్ జైన్ బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించాడన్నారు. పాపకు న్యాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించడమే కాకుండా..
సా గడువు ముగిసిన కూడా అక్రమంగా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ డాన్ గా బిజినెస్ కొనసాగించాడని తెలుస్తోంది. 2013 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు...
రీంనగర్ కమాన్ చౌరస్తా నుంచి ప్రమాద ఘటనాస్థలం వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మరోవైపు...కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది...
ఎన్ఆర్ఐ వ్యాపారి చలసాని వెంకట్ మొబైల్ తో పాటు టోనీ మొబైల్ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి మధ్యలో జరిగిన డ్రగ్స్ డీలింగ్ పై అధ్యయనం చేయనున్నారు. వీరి వద్ద లభించిన 2.0...
ధ్యప్రదేశ్లో గూండాల బెదిరింపులకు లొంగకుండా పెళ్లిని వైభవంగా చేసింది ఓ దళిత కుటుంబం. వరుడిని గుర్రంపై ఊరేగిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తామని కొందరు హెచ్చరించారు.
సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఉభయసభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ లో ఆర్ధిక మంత్రి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయసభలలో టీఆర్ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచే ఆందోళన చేశఆరు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో...
ఎవరినీ అడగకుండానే.. సాయం చేసే పరిస్థితి మీకు ఉందని, ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ డైరెక్టర్ గా ఉండి..ఇలా చేయడం ఏంటీ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు...
తాజాగా...24 గంటల్లో 3 వేల 590 మంది కరోనా బారిన పడ్డారని, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 వేల 447 యాక్టివ్ కేసులుండగా
శనివారం ఆర్థిక శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ ఓడీ ఉద్యోగులకు వర్తింపు చేయనున్నారు.
వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలు తీసుకొనేందుకు ఆర్ధిక శాఖ రెడీ అయిపోయింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన...
75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'గా జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షో కార్యక్రమాలకు ప్రత్యేకంగా అనుమతినిచ్చారు...
ప్రభుత్వ స్థలం ఆక్రమించి...గుడినిర్మించి....ఇప్పుడు మతవిశ్వాసాలు అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి నష్టం కలిగించాలనుకుంటున్నవ్యక్తి తీరును తప్పుపడుతూ...
కొరియర్ బాయ్ ద్వారా డ్రగ్స్ వ్యాపారులకు ఎలా చేరవేశాడు ? యూస్ చేసిన డ్రగ్స్ బిజినెస్ కోడ్ ఎంటి ? డ్రగ్స్ చేరవేతలో ఎలా కొరియర్ బాయ్స్ ను కాంటాక్ట్ అయ్యారు ? వ్యాపారులతో ఎలా పరిచయాలు
మేడారం మహా జాతర కోసం 10 వేల మంది వివిధ హోదాల్లోని పోలీస్ సిబ్బంది సేవలు అందించడం జరుగుతుందన్నారు.