Home » Author »madhu
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతేకాదు.. నరసన్నపేట హైవేపై వాహన తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులు అన్న అనుమానంతో బస్సుల నుంచి కిందకు దింపివేస్తున్నారు. విజయవాడ - నందిగామ రహదారి
జనవరి 28వ తేదీన టీకా తీసుకున్న తర్వాత...మార్చి 01వ తేదీన చనిపోయిందని పిటిషన్ లో వెల్లడించారు. కోవిషీల్డ్ టీకా దుష్ర్పభావాల కారణంగా కుమార్తె మృతి చెందిందని, తనకు న్యాయం కావాలని...
పెవిలియన్ బాట పట్టినప్పటికీ కెప్టెన్ యశ్ ధూల్, వైస్ కెప్టెన్, ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్ నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించి తర్వాత చెలరేగి ఆడారు...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నిల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అఖిలేశ్ యాదవ్కు...
గురువారం ఉదయం 11 నుంచి రాజ్ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టనన్నారు..
బండి సంజయ్ ఫిర్యాదు మేరకు లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిలతో తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణలకు...
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను
ఏపీలో ఉద్యోగుల అరెస్ట్ల పర్వం మొదలైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నట్లుగా సమాచారం. బయలుదేరిన ఉద్యోగులను...
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ రాజకీయ పార్టీలకు సంబంధించిన 37 మంది నేతలకు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో.
ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...
సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో...
శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీరామనగరంలోని దేవాలయం నుంచి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది.
మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని తర్వాత అమరావతి రాజధాని అంటూ తమకు సమాచారం ఇచ్చారని, అనంతరం 2020లో 3 రాజధానులుగా చేశారని వివరించారు. పాలనా రాజధానిగా విశాఖపట్నం,
ఇటీవల చిరంజీవి, జగన్ మధ్య జరగిన చర్చపైనా సమీక్షించనున్నారు కమిటీ సభ్యులు. దీంతో ఇప్పుడు కమిటీ ప్రభుత్వానికి ఏం సిఫార్సు చేస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. కమిటీలో...
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జాతర జరగడం ఖాయంగా కనిపిస్తుంది. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెద్ద సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి...
వార్మప్ మ్యాచ్లో కంగారూలను ఓడించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.! కరోనా బారిన పడిన నిశాంత్ సిద్ధూ కోలుకుని సెమీస్కు అందుబాటులో ఉండడం సానుకూలాంశం...
ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు, పలు కంపెనీల రహస్య సమాచారాన్ని, టెక్నాలజీని దొంగిలిస్తూ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ చైనా ప్రపంచ పెద్దన్న స్థానానికి పోటీగా తయారవుతోంది...
ఓ కళాశాలలో నాలుగు రోజుల క్రితం పామును పడుతుండగా పాము కాటుకు గురైన భాస్కర్ నాయుడు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. భాస్కర్ నాయుడికి...
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు రైలులో ప్రయాణిస్తే.. కాచిగూడలో దిగిన అనంతరం 2 లేద 3 నెంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కి...అప్జల్ గంజ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి శంషాబాద్, షాద్ నగర్ వైపు...
TTD కేవలం 75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం బస్టాండ్ నుంచి అలిపిరి వరకు ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత కడప మార్గం నుంచి తిరుపతి నగరంతో...