Home » Author »madhu
చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్ అంటూ పేర్కొనడం గమనార్హం. దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదని సూచించారు...
విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33
దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే...యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చిన్న జీయర్ స్వామిపీ ప్రవచించారు.
రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్ను మూడు రూట్లుగా విభజించారు.
విద్యార్థుల మధ్య సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా.. విపక్షాల మాట వేరేలా ఉంది.
జై శ్రీమన్నారయణ నినాదాలతో శ్రీరామనగరం మారుమ్రోగింది. అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు...
భారత దేశంలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 రోజుల తర్వాత...
రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 9మంది మృతదేహాలకు అర్ధరాత్రి పోస్ట్మార్టం నిర్వహించి తెల్లవారు జామున 4 గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు...
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాలు వివరించారు చిరంజీవి. టిక్కెట్ల వ్యవహారం, థియేటర్ యజమానుల ఇబ్బందులు, సినీ కార్మికుల కష్టాలతోపాటు ఇండస్ట్రీ...
ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి.. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి ఏడున్నర వరకు...
బహిరంగ సభ, పార్కింగ్ కోసం స్థలం ఖరారైన వెంటనే గ్రౌండ్ను చదును చేయడంతోపాటు సభావేదిక, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు. సీఎం పర్యటన విజయవంతం కోసం...
ఉపాధ్యాయ సంఘాలపై ఉద్యోగ సంఘాల ఫైర్ అయ్యాయి. రాత్రి జరిగిన చర్చల్లో ఓకే అని ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం కానున్నది. అంతకు 8రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు
సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి...
మంత్రి కేటీఆర్ 2020 ఆగస్టులో దీనికి శంకుస్థాపన చేశారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దాదాపు ఇందులో 2 వేల 200 మందికి
సోమవారం శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామ పూజ జరుగనుంది. ఉదయం ప్రవచనాలు, దుష్ట నివారణకై శ్రీ సుదర్శన ఇష్టి చేయనున్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా గ్రహణం వీడడం లేదు...
ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఉద్యోగులకు మలరింత మంచి చేసేవాడినని, అర్థం చేసుకుని సహకరించినందుకు ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాన్నారు.
శంషాబాద్ లోని ముచ్చింతల్ కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొని ఉంది. 216 అడుగులు ఎత్తైనా సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు
మూడు రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ.. ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3 నెలల వరకూ ఆమె మంచంపైనే ఉన్నారు.
లత 1929 సెప్టెంబరు 28న సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది.