Home » Author »madhu
శుక్రవారం రాత్రి బెయిల్పై విడుదలయ్యారు. ఇద్దరి పూచీకత్తు, 40వేల రూపాయల డిపాజిట్తో 2వ ఏసీఎంఎం న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత బెయిల్...
జనగామలో కేంద్రంపైనా ప్రధాన మంత్రిపైనా విరుచుకుపడ్డ కేసీఆర్... యాదాద్రిలో నిర్వహించే బహిరంగసభలో కూడా విమర్శలను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయిు...
12వ తేదీ శనివారం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం ఉప రాష్ట్రపతి, ఆదివారం రాష్ట్రపతి రాక...
ట్విట్టర్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ట్విట్టర్ సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నామని యూజర్లు...
మరోసారి నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు కొనసాగాయి. గంటగంటకు కనిష్టాలకు చేరుకోవడంతో భారీ నష్టాలను చవి చూస్తున్నాయి...సెన్సెక్స్ 907 పాయింట్లు నష్టపోయి 58,018 వద్ద ట్రేడ్ అవ్వగా...
అశోక్ బాబు అరెస్టుపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను...
ముందుగా కలెక్టరేట్ భవనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.20గంటల నుంచి 1.20గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం భారీ బహిరంగ సభ జరగనుంది.
ముచ్చింతల్లో భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం 10వ రోజు ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం, ఉదయం 7.30 గంటలకు...
019లోనే ఈ కేసు ముగిసిందన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసును తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు అశోక్ బాబు. మరోవైపు...ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును...
ఉక్రెయిన్ నుంచి గతంలో ఆక్రమించుకున్న క్రిమియా, పశ్చిమ రష్యా, బెలారస్ ప్రాంతాల్లో రష్యా బలగాలను మోహరించిన శాటిలైట్ చిత్రాలను అమెరికా విడుదల చేసింది...
గులాబీ కలర్స్ తో ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హాట్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దానిపై ఇక తగ్గేదేలే...
తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది.
ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది...
నితిన్ గడ్కరీ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించనున్నారు. అలాగే ఎల్లుండి ముచ్చింతల్కు రానున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పదోన్నతి సమయంలో విద్యార్హతను తప్పుగా
వెంకట శేషయ్య ఇంట్లో 40 వేలు నకిలీ కరెన్సీ గుర్తించడం జరిగిందని, వెంకట శేషయ్య ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మియపూర్ లో
తెలంగాణపై ప్రధాన మంత్రి మోదీ అక్కసు వెళ్లగక్కుతున్నారని, వలస కార్మికుల వల్లే కరోనా వచ్చిందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుంభమేళా పెడితే కరోనా పెరగలేదా..?
అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రతికూలతలు ఉన్నా రూపాయి విలువ స్థిరంగానే కొనసాగుతోందని, వంటల నూనెల దిగుమతి, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కొంత...
రాజ్యసభ చైర్మన్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇచ్చారు. రూల్ 187 కింద ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేశారు.,.తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు...