Home » Author »madhu
తంజావూరులో అయ్యంపేటై 9వ వార్డుకు డీఎంకే పార్టీ తరపున అభ్యర్థిగా డీఎం అనసూయ బరిలో నిలిచారు. గురువారం ఆమె తంజావూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో...
24 గంటల వ్యవధిలో 528 మందికి కరోనా సోకింది. కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది....
సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు...
రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుక్రెయిన్లో ఉన్న భారతీయులు...
తిరుపతి అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పనులకు డిసెంబర్ లోపు రూ. 150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు..
15 వేల అడుగుల ఎత్తులో దుప్పటిలా పరచుకుని ఉన్న మంచులో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలో గస్తీ నిర్వహిస్తున్నారు మన ఐటీబీపీ జవాన్లు. దేశ రక్షణలో జవాన్ల శౌర్యానికి, దృఢ సంకల్పానికి ఇంతకన్నా...
ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ చట్టంపై హరియాణా హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. నెలరోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని హైకోర్టుకు...
ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీ కొనసాగిస్తోందని ఘాటు వ్యాఖ్యాలు చేశారాయన. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయని,...
పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చని, డిజిలైజేషన్ పద్ధతిలో జరిగే లోన్ ప్రక్రియలో ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. అతని క్రెడిట్ అర్హతను గుర్తించి
ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. దీనిపై ఏర్పాటైన కమిటీ మీటింగ్ కొనసాగుతోంది. 2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం సచివాలయంలో కమిటీ భేటీ అయ్యింది.
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2022, ఫిబ్రవరి 17వ తేదీ 68 ఏటలో అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డేను ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. జన్మదిన సంబరాలను
ముంబైలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్ వేయడంతో గేట్ మెన్ గేటును క్లోజ్ చేశాడు. అయినా.. అప్పటికీ కొంతమంది పట్టాలు దాటుతుండడం వీడియోలో కనిపించింది. మరికొంతమంది అక్కడనే వెయిట్...
వివిధ రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు అధ్యయనం చేయాలని సూచించారు. అక్కడి విధానాలను పరిశీలించి రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలని...
24 గంటల వ్యవధిలో 675 మందికి కరోనా సోకింది. చిత్తూరు, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
ఆదేశాల ఉన్నా కోర్టు విచారణకు గైర్హాజర్ అయిన ఇంజినీర్ ఇన్ చీఫ్ పై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అధికారిని కోర్టు ఎదుట హాజరు పరచాల్సిందిగా
శుక్రవారానికి సంబంధించి ఆన్ లైన్ లో ఉంచిన ఈ టికెట్లన్నింటినీ భక్తులు సొంతం చేసుకున్నారు. ఉదయాస్తమాన సేవ కోసం శుక్రవారమైతే.. రూ. 1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ. కోటి విరాళంగా...
లస్సా ఫీవర్. దీని బారిన పడిన ముగ్గురు యూకేలో చనిపోయారనే వార్తలతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడుతున్నారు. 2009లో యూకేలో రెండు లస్సా కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన లక్షణాలు ఉంటే..
గతేడాది నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ నుంచి 45 వేలకు పైగా విరాళంగా ఇచ్చినట్లు చూపారు...ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళం...
కశ్మీర్ లో 10 మంది స్లీపర్ సెల్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. వీరందరూ ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ కు చెందిన వారుగా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. వీరిని