Home » Author »madhu
ఒమిక్రాన్ నుంచి కోలుకొనేందుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషణ్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పూర్తిస్థాయిలో భౌతిక విచారణ చేపట్టాలని కోరిన...
ఇలాంటి క్యాన్సర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఏది చేటో దానిని నిలదీసి ఎదుర్కొంటామన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకెళుతున్నట్లు, చివరి రక్తపుబొట్టు..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ టన్నెల్ దగ్గర పూజలు నిర్వహించారు కేసీఆర్. ఆ తర్వాత పంప్హౌస్లోని మోటర్లను ఆన్చేసి.. గోదావరి జలాల్ని రిజర్వాయర్లోకి విడుదల చేశారు. అనంతరం గోదారమ్మకు..
అనేక గ్రామాల్లో వేలాది ఇళ్లకు కరెంటు కట్ అయ్యింది. 36 గంటలు గడిచినా ఇంకా కరెంటును పునరుద్ధరించలేదని తెలుస్తోంది. పవర్ కట్ తో ఆన్ లైన్ క్లాసులు జరగలేదు. కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు ...
గోవులను తరలిస్తున్న వాహనాలను గో రక్షక్ దళ్ సభ్యులు అడ్డుకున్నారని, అడ్డుకున్న సభ్యులపై దుండగులు దాడి చేసినట్లు చెప్పారు. దాడి చేస్తున్న సమయంలో గుళ్లోకి వెళితే.. అక్కడా తల్వార్ లతో
అంతిమయాత్రలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు...మేకపాటి గౌతమ్ రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. బుచ్చి, సంగం, నెల్లూరి పాలెం గ్రామాల మీదుగా...
సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ప్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా
శివమొగ్గలోని సీగెహెట్టిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. చనిపోయిన వ్యక్తి హర్షగా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా టైలర్ తో పాటు భజరంగ్ దళ్ కార్యకర్తగా ఉన్నా
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారత్ పై ప్రభావం చూపెడుతోంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్లపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతుండడంతో...
24 గంటల్లో 16 వేల 051 కేసులు నమోదయ్యాయి. 206 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చుకుంటే కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో...
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్ కు....
యుక్రెయన్ పై రష్యా యుద్ధానికి దిగితే...ఈ దేశంపై ఇతర దేశాలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా...
ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవదేశ్ కటియార్ శ్రీరాముడి ప్రతిమను మోదీకి అందజేశారు. ఆ తర్వాత మోదీ కాళ్లను మొక్కేందుకు యత్నించారు. వెంటనే మోదీ అతన్ని ఆపారు. తన కాళ్లకు నమస్కరించొద్దని
ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆ ప్రయాణికుడు.. పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంకటస్వామిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన...
కరోనా వైరస్ మాత్రం హఠాత్తుగా అదృశ్యం కాదని, దానితో కలిసి బతుకుతూ కాపాడుకొనే ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోస్...
జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని పవన్ చెప్పారు. రాష్ట్రంలో 32 మత్స్యకార ఉపకులాలు ఉన్నాయని, రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది...
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సింగూర్ ప్రాజెక్టుకు చేరుకుని అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా సంగారెడ్డి జిల్లాలోని బీడు భూములు సస్యశ్యామలం చేయనున్నాయి. సింగూరు ప్రాజెక్టు...
రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్ఆర్) జరుగనుంది. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం విశాఖకు చేరుకున్న..
వారిద్దరికీ వ్యక్తిగత ఓటు హక్కును కల్పించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి రెండు వేర్వేరు ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు. ఇద్దరు వేర్వేరు ఓటర్ల మధ్య గోప్యత...
ఆదివారం నుంచి శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభించారు. దీక్షా శిబిరాల వదద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పూజలు నిర్వహించారు. 15 రోజలు పాటు దీక్షా విరమణ ఉంటుంది. దీక్షను..