Home » Author »madhu
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశాల్లో టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి తీవ్ర వ్యాగ్యుద్ధం జరిగే అవకాశం ఉంది.
వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. 416 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 178.90 కోట్ల డోసుల టీకాలు...
వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు స్నేహితులు సీపీఆర్ చేసినట్టు తెలిపారు. గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో...
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సభలో వివరించడంతో పాటు ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టాలని వైసీపీ యోచిస్తోంది. ఇరిగేషన్, మహిళా భద్రత,
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి...
ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్రావు శాసనసభలో...
నేటితో ఐదు రాష్ట్రాలకు సంబంధించి రెండు నెలలుగా జరుగుతున్న పోలింగ్ పక్రియ పూర్తి కానుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కో-లొకేషన్ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి...
వంట నూనెల ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలే పెరిగిపోతున్న ధరలతో నూనెల ధరలు కూడా అమాంతం అధికమౌతుండడంతో మహిళలు ఆందోళన...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాకు వెళ్లనున్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని మంగళవారం వనపర్తి జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు.
గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చకుంది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా
ప్రజలకు గ్లూకోమా గురించి అవగాహన కల్పించాలని, ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదన్నారు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు...
భారత బౌలర్లు బాల్ తో విరుచుకపడ్డారు. గతి తప్పకుండా బంతులను విసురుతుండడంతో పటపటా వికెట్లు నేలకూలాయి. ఫలితంగా ప్రత్యర్థి జట్టు కష్టాల్లో పడిపోయింది. టీమిండియా - శ్రీలంక జట్ల...
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు గురైంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్...
గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా..
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ గోల్డ్ పై పడింది. ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో బంగారం కొనుక్కోవాల్సిన వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. బ్రేకలు లేకుండా పరుగులు పెడుతోంది...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా బంధు సంబురాలకు శ్రీకారం చుట్టింది గులాబీ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులపాటు.. సెలబ్రేషన్స్కు పిలుపునిచ్చింది...
ఈ నెల 12, 13తేదీల్లో దేశవ్యాప్త రైతు సంఘాలతో సదస్సు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. రైతు సంఘం నేత టికాయత్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముంది. అటు ఈ నెల మూడో వారంలో...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమవుతాయని ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన అంశాలపై ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రొటెం చైర్మన్ అమీనుల్ జాఫ్రీలు సమీక్ష