Home » Author »madhu
మూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతోంది.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని, అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వెల్లడించారు ప్రముఖ యశోదా డాక్టర్ ఎంవీ రావు. తనకు ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ చేయడం జరిగిందని...
పరీక్షలన్నీ నార్మల్ గా రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆసుపత్రిలోని 9వ ఫ్లోర్ గదిలో కాసేపు సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. తర్వాత నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు...
వైద్యులు సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియోగ్రామ్ నిర్వహించారు. రిపోర్టు నార్మల్ గా ఉందని తెలుస్తోంది. అనంతరం MRI, సిటీ స్కాన్ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు
రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారని, బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఆయన ఉంటారని చెప్పారు.
పంజాబ్ లో ఎవరూ ఊహించని విధంగా ఆప్ దూసుకొచ్చింది. కాంగ్రెస్ ను మట్టికరిపించింది. అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలో చీపురుతో క్లీన్ స్వీప్ చేసేసింది...
ఎవరికీ సాధ్యంకాని ఎన్నో రికార్డులనూ బద్దలు కొట్టింది. అక్కడ మోదీ, ఇక్కడ యోగీ అంటూ డబుల్ ఇంజన్ గ్రోత్ చూపిస్తామంటూ ఎన్నికలకు వెళ్లిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. అనుకున్నది..
రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,18,705 పాజిటివ్ కేసులకు గాను…23,03,227 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,729 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య...
ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భగవంత్ మాన్ను ఆప్ సీఎం అభ్యర్ధిగా నిర్ణయించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యకలాపాల్లో...
ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలిచి విషయాన్ని ఆయన ప్రస్తావించారు...
ఆప్ ధాటికి కాంగ్రెస్ తో పాటు బీజేపీ పత్తా లేకుండా పోయాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ఏకపక్షంగా ప్రభుత్వ ఏర్పాటు కు సిద్ధమైంది. తాము రాజకీయాలు చేయము.. ఢిల్లీ అభివృద్ధిని చూడండి..
గోవాలో మొత్తం 40 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... 21 స్థానాలు సాధించాల్స ఉంటుంది. ప్రస్తుతం 08 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి.. మరో 10 స్థానాల్లో
దేశం మొత్తం బ్రిటీష్ లాంటి పరిపాలన కొనసాగుతోందని, ప్రస్తుతం వ్యవస్థలను మార్చేపని ఆప్ చేస్తుందన్నారు. పెద్ద పెద్ద నేతలంతా కలిసి ఈ దేశం ముందుకెళ్లకుండా...
ఓ బుడ్డోడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. కేజ్రీవాల్ - భగవంత్ మాన్ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని కుటుంబం మొత్తం కేజ్రీవాల్ టీ షర్టులు ధరించి ఆప్ ఖాతాలో...
సరైన గేమ్ ప్లాన్ లేకుండా బరిలోకి దిగిన కాంగ్రెస్కు చుక్కలు చూపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. కీలక ఆటగాళ్లతో వివాదాలు పెట్టుకొని లీగ్ ప్రారంభానికి ముందే వారందరిని...
గోవాలో మాత్రం ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న...
అలాగే అనేక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్పీ మిత్ర పక్షాలకు భారీగా సీట్లు కేటాయించింది. అదే సమయంలో కాంగ్రెస్, బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో
ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో మరోసారి బీజేపీ హవా కొనసాగింది. 37 ఏళ్ల యూపీ చరిత్రను సీఎం యోగి తిరగరాశారు...
నెక్స్ట్ జనరేషన్ కోసం కెరీర్ ను ముగించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు...అన్ని రకాల పోటీల నుంచి రిటైర్ అయ్యాడు. తర్వాతి తరం క్రికెటర్ల కోసం తాను ఫస్ట్ క్లాస్...