Home » Author »madhu
వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో భారీగా కేసులు తగ్గిపోతున్నాయి. పాజిటివ్ కేసులు గతంలో కంటే తక్కువ సంక్యలో రికార్డు అవుతుండడంతో...
లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో 2022, మార్చి 14వ తేదీ సోమవారం ఢిల్లీకి రానున్నారు భగవంత్ మాన్. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా...
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు...ధర్మపురికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు....
క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్సలో భాగంగా ఇచ్చే స్టెరాయిడ్స్తో మెదడు రుగ్మతతో బాధపడుతున్నారని యూకే మీడియా తెలిపింది. గత ఐదు సంవత్సరాలుగా పుతిన్...
లంక ముందు 447 పరుగులను లక్ష్యంగా ఉంచింది. రెండో ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్, పంత్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. పంత్ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని..
పవన్ ప్రసంగం మీద బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇటు జనసైనికులు కూడా ఎప్పుడెప్పుడు తమ అధినేత వస్తారో.. ఏం చెప్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...
ఇంటింటి తనిఖీలు చేపట్టి.. ఎక్కడా నాటు సారా దొరకలేదని ప్రకటించారు. అధికారులు చెప్తున్న దానికి, మృతుల కుటుంబసభ్యులు చెప్తున్న దానికి పొంతన లేకపోవడం, తమకు న్యాయం జరగలేదని మృతుల...
గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాను... తన సతీమణి మిచెల్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందన్నారు. అనారోగ్య సమస్యలు ఉండడంతో చెక్ చేయించుకున్నట్లు.
పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారని, ఐదు రాష్ట్రాలపై సమగ్ర చర్చ జరిగిందని ఏఐసీసీ గోవా ఇన్ ఛార్జీ దినేష్ తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు రానున్న ఎన్నికల్లో సవాళ్లను...
ఆయన ప్రసంగం మీద బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇటు జనసైనికులు కూడా ఎప్పుడెప్పుడు తమ అధినేత వస్తారో.. ఏం చెప్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...
టాస్ గెలిచిన తర్వాత మయాంక్ అగర్వాల్ తో కలిసి రోహిత్ జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే అతను విఫలం చెందాడు. కానీ...ఆరో ఓవర్ విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని బాల్ ను రోహిత్ మిడ్...
మార్చిలో హోలీ పండుగ వస్తోంది. దీంతో దాదాపు బ్యాంకులన్నీ మూత పడనున్నాయి. హోలీ పండుగను కొన్ని రాష్ట్రాల్లో ఒక రోజు, మరికొన్ని రాష్ట్రాల్లో రెండు రోజులు జరుపుకుంటుంటారు. మార్చి 18వ...
తన కొడుకు ఎమ్మెల్యే కావడం తనకు సంతోషమేనని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని తన కొడుకు ఓడించడం జరిగిందన్నారు. ఏది ఏమైనా తమకు ఇంత తిండి పెట్టిన ఊడ్చే పనిని అస్సలు..
సమావేశానికి 57 మందికి ఆహ్వానం అందింది. సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఐదు రాష్ట్రాల ఇంచార్జ్లు, ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. అందుబాటులో లేని సభ్యులు
గతంలో లాగానే ఫలితాలపై మరోక సమీక్ష కమిటీని సోనియా ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం మేలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపై వేసిన కమిటీ...
గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి ఈ సారి చోటు దక్కదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ఓడిపోయిన వారిలో...
ఏజ్ లిమిట్ పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. కరీంనగర్, ఖమ్మం సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నిరుద్యోగులు ఉత్తర తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్కు..
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీంతో అలిపిరి చెక్పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో...
పంజాబ్ అమృత్సర్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత...
జీహెచ్ఎంసీలో పని చేస్తున్న జోజి తన మేనకోడలు ప్రిన్సి అన్నప్రసాన జరుగుతోంది. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్లాలని జోజి కుటుంబసభ్యులు నిర్ణయించారు. అనంతరం వీరు TS 07JB 1940 కారులో...