Home » Author »madhu
2014లో హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలు ఎన్నికల కోడ్ నిబంధనల్లు ఉల్లంఘించారని కేసు నమోదైంది. జాతీయ రహదారిపై ప్రచారం...
మరోవైపు తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్ర...
శ్రీలంకలో పరిస్థితిలో మార్పులేని పక్షంలో ఆ దేశంనుంచి వేలాదిమంది భారత తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీలంకలో ఆదాయం లేకపోగా... నిత్యావసర వస్తువుల...
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయంలో తొలి అడుగు పడింది. తొలి విడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...
గతంలో బాలికల హైస్కూల్ విద్యకు అనుమతినిస్తున్నట్లు తాలిబన్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు...
టికెట్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదికగా ఉన్న ‘బుక్ మై షో (bookmyshow) తో ఒప్పందం చేసుకుంది. 15వ సీజన్ కు...
ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాములను గుర్తించాలన్నామన్నారు. గోదాములలో రాత్రి వేళల్లో కూలీలు ఉండకుండా ఇతర ఏర్పాట్లు చేయాలని, కూలీలకు వసతి యజమానులు కల్పించాలని...
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... మూడు స్థానిక సంస్థల విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్...
20 డిస్టిలరీలకు అనుమతి ఎప్పుడు వచ్చిందో గమనించాలన్నారు. రాష్ట్రంలో లిక్కర్ లు తయారు చేసే 20 డిస్ట్రిలరీ ఉన్నాయని, 1982 కంటే ముందు.. కేవలం ఐదు మాత్రమే
అటు బీజింగ్లోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులను ఆన్లైన్ క్లాసులకే పరిమితం చేస్తున్నారన్నంటూ ప్రచారం జరుగుతోంది. ఇటు చంగ్చున్ నగరంతో పాటు జిలిన్ సిటీలోనూ...
తెలంగాణలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఖరాఖండిగా చెప్పేశారు. రాష్ట్రంలో ఉత్పత్తుల ఆధారంగా కొనుగోలు చేయలేమని, అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా...
రాత్రి 2 గంటల సమయం.. ఆదమరిచి నిద్రించే టైమ్ అది.. ఇంతలో ఎలా మొదలయ్యాయో తెలీదు.. వారి ప్రాణాలను కబలించడానికే వచ్చినట్టు వారిని చుట్టుముట్టాయి ఆ మంటలు...
సభ ప్రారంభమైన దగ్గర నుంచి పదే పదే ఆందోళన చేస్తూ అడ్డుపడుతుండటంతో టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్. చిడతలు వాయిస్తూ సభలో గందరగోళం
యాంటీ - కరప్షన్ యాక్షన్ లైన్ నంబర్ ప్రకటించారు. 9501200200 చేసి ఫిర్యాదు చేయవచ్చిన పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు ఉంటాయని...
EAPCET షెడ్యూల్ విడుదలైంది. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ షెడ్యూల్ ను 2022, మార్చి 23వ తేదీ బుధవారం రిలీజ్ చేశారు...
నిన్న మొన్నటి వరకు టీపీసీసీ చీఫ్పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సడెన్గా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఝలక్తో యూ టర్న్ తీసుకున్నారు...
ఢిల్లీకి చేరిన టీఆర్ఎస్ మంత్రులు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ కోరారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ లో అసమ్మతి పెరిగిపోతోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య మరింత తారాస్థాయికి చేరుకుంది. టి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు.
ప్రశాంత్ కిశోర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. 95 నుంచి 105 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. 30 సీట్లలో సర్వే చేశారని.. అందులో...
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దేశం అర్థం చేసుకుందని, యూపీఏ కన్నా అధ్వాన్నంగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు...