Home » Author »madhu
ప్రధానంగా షెఫాలీ బ్యాట్ కు పని చెప్పారు. అదుపు తప్పిన బంతులను బౌండరీకి తరలించారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
గతంలో సమ్మె చేసిన సమయంలో.. కూలీ పెంచడానికి బదులుగా కార్మికులకు 10 శాతం సబ్సిడీ ఇస్తామని చేనేత జౌళి శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అయితే 2018లో 10 శాతం సబ్సిడీ అందించారని...
మూడు మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి...మిథాలీ సేన కీలక సమరానికి సై అంటోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో..
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరిద్దరూ వరుస సెట్లలో...
ధర్మవరం నుంచి మధ్యాహ్నం ప్రైవేటు బస్సులో 63 మందితో బయలుదేరారు. దొనకటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపు వద్ద బస్సు అమాంతం అదుపు తప్పింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.
అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది...
బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్పై భారీగా ఎక్సైజ్ డ్యూటీ పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు సూర్జేవాలా. 2014లో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9 రూపాయల 20 పైసలు...
కొందరు ఎమ్మెల్యేలకు రూ. 3.50 లక్షలు, రూ. 5.25 లక్షల వరకు పెన్షన్ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతోందని తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి గెలిచినా.
శనివారం మంత్రి మండలి మొదటి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ‘ఉఛిత రేషన్ పథకం’ను పొడిగించాలని నిర్ణయించారు. మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు...
Lexington & 34th వద్ద స్ట్రీట్ ఫుడ్ చూసిసట్లు, అక్కడకు వెళ్లి... వేడి సాస్ తో చికెన్ తో తిన్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ఫొటో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు...
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో.. ఉదయం పది తర్వాత కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండ వేడి తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు...
యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలను ఈవో కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అవి అమలు కానున్నట్లు ఈవో కార్యాలయం తెలిపింది...
టోకెన్ల కౌంటర్ వద్ద, అలిపిరి వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు కొండపైకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి...
కేంద్రంపై యుద్ధం చేయాలని కాంగ్రెస్ నేతలు తీర్మానించారు. పోరాటాల ద్వారానే అధికారంలోకి రావాలని యోచిస్తోంది హస్తం పార్టీ. అందుకు దేశంలో ప్రధాన సమస్యగా ఉన్న...
మోదీ, అమిత్ షాల కంటే తానే తెలివైన వ్యూహకర్తను అని నిరూపించుకునే క్రమంలో గుజరాత్లో కాంగ్రెస్ విజయాన్ని సవాల్గా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు...
అందినకాడికి దోచుకోవడం లేదా అక్రమాల్లో పట్టుబడిన సొమ్మును సైతం దోచేస్తున్నారు. ఈ సీఐ ఘటన సంచలనం సృష్టిస్తోంది. చివరకు ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు...
రూ. 48 వేల కోట్ల రూపాయలు లెక్కల విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ డబ్బంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని యనమల ఆరోపణలు చేశారు...
40 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంపై ప్రత్యేక లోగో ఆవిష్కరించారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో...
టీడీపీ సభ్యులు 13రోజులుగా.. సారా మరణాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. సభలో ఆందోళనకు దిగడంతో స్పీకర్ వారిని ప్రతిరోజూ సస్పెండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళల...
ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,19,407 పాజిటివ్ కేసులకు గాను…