Home » Author »madhu
మిర్చి పంట ధరలు బంగారాన్ని తలపిస్తున్నాయి. బంగారం కంటే ఎక్కువగా ధర పలుకుతుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దేశీరకం మిర్చి క్వింటాల్ కు...
బీజేపీ అధికారంలోకి వస్తే...లీటర్ పెట్రోల్ ధర 40 రూపాయలకే వస్తుందని గతంలో చెప్పిన తన జోస్యం గురించీ..ఎవరూ మాట్లాడకూడదంటున్నారు బాబా రాందేవ్. అప్పుడలా మాట్లాడాను...
టారీఫ్ వల్ల డిస్కంలకు వచ్చే అదనపు ఆదాయం రూ. 1400 కోట్లు మాత్రమేనని లెక్కలు చెప్పారు. నెట్ వర్క్, సప్లై కాస్టులు గత ఏడాదితో పోల్చితే 6.99 శాతం పెరిగినట్లు, గత...
బాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరగలేదని..ఇందుకు ఆయన విజనరీ కారణమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వెల్లడించారు. ఐదు సంవత్సరాల్లో విద్యుత్ చార్జీలు పెంచలేదని...
ఈవీ బ్యాటరీ సెల్స్ ధర రూ. 130 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగానే ధరలు పెరిగినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇండియా ఆటోమోటివ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు సౌమెన్ మండల్ వెల్లడిస్తున్నారు...
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన...
ఇమ్రాన్ ఆదివారం ఇస్లామాబాద్ ర్యాలీలో చేసిన ఆరోపణలపై మరోసారి మాట్లాడారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విదేశీశక్తులు కుట్రపన్నుతున్నాయని ఆరోపించిన ఆయన...
అర్ధరాత్రి రణరంగంగా మారిన శ్రీశైలంలో.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసు బలగాలు శ్రీశైలం వీధుల్లో పహారా కాస్తున్నాయి. అర్ధరాత్రి శ్రీశైలంలో హైటెన్షన్ నెలకొంది...
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ విషయంలో విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ దూకుడుగానే...
ప్రతి వ్యక్తి మీద రూ. 2 లక్షల అప్పు ఉండబోతోందని హెచ్చరించారు. సమయం లేదు మిత్రమా..? ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. ముల్లును ముల్లుతోనే తీయాలి....
సేంద్రీయ సాగు కోసం వెంపర్లాడటం.. కోవిడ్ ప్రభావంతో టూరిజం దెబ్బతినడం శ్రీలంకను దివాలా అంచున నిలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకకు స్నేహ హస్తాన్ని అందించింది భారత్...
వైసీపీ గాలి పార్టీ.. జగన్ గాలి నాయకుడు.. ఆయన తాత వచ్చినా తెలుగుదేశం పార్టీ ఈక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్...
అస్సోం - మేఘాలయ రాష్ట్రాల సరిహద్దు వివాదానికి ఒక పరిష్కారం లభించింది. గత 50 సంవత్సరాలుగా నానుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల..
ఎస్పీ స్థలానికి, తమ స్థలానికి సంబంధమే లేదని... కబ్జా ఆరోపణలు అవాస్తవమన్నారు. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారనే కల్వర్టు కట్టామని.. ఆయన స్థలానికి తనకు సంబంధం లేదన్నారు...
వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం వడ గాల్పులు దడ పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో...
జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది. లాకర్ కోసం వచ్చిన ఓ కస్టమర్ను బ్యాంక్లోనే ఉంచి లాక్ చేశారు...
ఏప్రిల్ 02వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభతో అలరారనుంది. రెండో తేదీన ఉగాది పండుగ, పదో తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు, 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలు...
భారతదేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా రావాల్సిన సమయం ఆసన్నమైందని.. అందరూ సమావేశమై.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు...
జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం మద్యం సేవించిన ఓ యువకుడు.. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు...
వికారాబాద్ జిల్లా అంగడిచిట్టంపల్లిలో.. పదోతరగతి బాలిక కేసు విచారణ.. పోలీసులకు సవాల్గా మారింది. కేసులో విచారణ చేపట్టే కొద్ది ట్విస్ట్ మీద ట్విస్ట్లు వస్తున్నాయి...