Home » Author »madhu
క్రికెట్ ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంతో పాటు నాన్ క్రికెటింగ్ మార్కట్ కి విస్తరించడమే తమ ప్రధాన ధ్యేయమని సీఈవో గెఫ్ తెలిపారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేసి...
ఫుడ్డింగ్ అండ్ పింక్ లో 24 గంటల పాటు లైసెన్స్ తీసుకుని.. డ్యాన్స్ ఫ్లోర్, డీజేతో పాటు.. 4 గంటల వరకు లిక్కర్ అమ్మడం, ఫుడ్ అమ్మడం చేస్తున్నట్లు తెలిపారు. చాలా మంది...
అసలు రైడింగ్ జరుగుతున్న సమయంలో పుడ్డింగ్ మరియు మింక్ వద్ద లేనట్లు తెలిపారు. కుమార్తె తేజస్విని చౌదరి గురించి అని కొన్ని మీడియా సంస్థలలో తప్పుడు వార్తలు ప్రసారం అయ్యాయని...
బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ను ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కుమార్తె నిర్వహిస్తున్నారు. గతంలో ఇండియన్ ఎక్స్ప్రెస్కు పబ్ నిర్వహకురాలు...
కొత్త సీఐగా నాగేశ్వరరావు నియామకం అయ్యారు. ప్రస్తుతం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ సీఐగా ఉన్న నాగేశ్వరరావు... ఆరేళ్లుగా టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్నారు. డ్రగ్స్ విషయంలో నాగేశ్వరరావు
నివేదికలో డ్రగ్స్ తీసుకున్నారా ? లేదా ? అనేది రిపోర్టు వచ్చిన తర్వాత తేలనుంది. 45 మందిలో ఇతని పేరు ఉందా ? అనేది తెలియరాలేదు. వీరు డ్రగ్స్ తీసుకున్నారా ? అనే...
రాడిసన్ హోటల్ నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 45 మంది ఎవరు అనేది తెలియరాలేదు. వీరు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
బంజారాహిల్స్లో టైమ్ను పట్టించుకోకుండా.. నిబంధనలను పాటించకుండా.. గబ్బురేపుతున్న పబ్ పని పట్టారు పోలీసులు. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్పై అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు
పట్టుబడిన వారిలో తన కొడుకు లేడని స్పష్టం చేశారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నట్లు, పోలీసులు నిష్పక్షపాతికంగా విచారణ జరిపించాలని...
పాక్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలు ఊహించని ఘటనలు జరిగాయి. పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తెలివిగా వ్యవహరిస్తూ.. పావులు కదిపారు. ఏకంగా నేషనల్ అసెంబ్లీని...
తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ ఓటింగ్ చేపట్టకపోవడం గమనార్హం. ఈనెల 25వ తేదీ వరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిలిపివేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలని.. ఇందుకు సీఎం కేసీఆర్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు...ఈ విషయం పోలీసులకు తెలవదా..? సూటిగా ప్రశ్నించారాయన. వారికి ఏ మూలన ఏం...
కొత్తగా మరో 23 డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. జనవరి 25న ప్రకటించిన 15 కొత్త డివిజన్లపై రాబోయే రెండు రోజుల్లో తుది నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని సమాచారం. తాజాగా ప్రకటించిన పలాస,
దీని ద్వారానే తాము ఆదాయం పొందుతామని, దుకాణాలు బంద్ చేయాలని చెప్పడంతో నష్టాలను చవి చూస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల విలువైన మాంసం ఉత్పత్తులున్నాయన్నారు. దీనిపై...
ఇది పొరపాటున జరిగిందని ఆర్మీ వెల్లడించింది. కాల్పుల్లో గాయపడిన వారు నోక్ఫియా వాంగ్దాన్, రాంవాంగ్ వాంగ్పులుగా గుర్తించారు. దిబ్రాఘర్ లో ఉన్న అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడంతో పాదయాత్రకు తాత్కాలిక..
ఉదయం పనికి వెళతాడు. మధ్యాహ్నం ఓ కునుకేస్తాడు. ఎక్కడ దొంగతనం చేయాలో అందులో తెలుస్తుందట. దొంగతనం చేయాల్సిన ప్రాంతం డిసైడ్కాగానే అక్కడికి వెళ్లిపోతాడు. రెక్కీ నిర్వహించి తాళం వేసిన..
ఉగాది పండుగ రోజున గ్రామస్తులంతా ఉగాది పచ్చడితో పాటు తూర్పున ముత్యాలమ్మ, పడమర ముత్యాలమ్మలకు యాటలు, కోళ్లు బలి ఇస్తారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు...
1990ల తర్వాత దేశంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. 2014లో బీజేపీ ఘనవిజయంతో ప్రధానిగా మోదీ బాధ్యతలు.
అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని తేల్చారు. డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యమౌతుందా ? ఒక ప్రాంత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా ? అని ప్రశ్నించార