Home » Author »madhu
పోలీసుల ఆంక్షలు విధించినా భారీగా ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే.. ఎక్కడి వారిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి.. యూటీఎఫ్ ఆందోళనలను అడ్డుకున్నారు...
డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తుంటారు. ఆర్డర్ చేయడం ఆలస్యం.. వెంటనే వాటిని తీసుకుని ఇంటి వరకు చేరవేస్తుంటారు...
నోటిఫికేషన్లను జారీ చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు...మొత్తం 16 వేల 027 పోస్టులను భర్తీ చేయనుంది. మే 02 నుంచి మే 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు...
2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రూప్ లో ఎవరుంటారన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. వచ్చే నెల 13, 14 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ లో...
దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ తో పని చేయబోతున్నారని, టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ఇప్పుడు కూడా కలిసి పనిచేసేందుకు ఆ పార్టీలు...
మరోవైపు CBSE 10, 12వ తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్, కాలేజీల్లో కేసులు పెరుగుతుండడం.. పరీక్షలు స్టార్ట్ అవుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందేమోనన్న భయాలు సర్వత్రా...
ఉరవకొడలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్వాకం.. జడ్పీ హై స్కూల్ లో టెన్త్ విద్యార్థులతో బెంచీలు మోయించిన టీచర్లు...
ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు? అంటూ ప్రశ్నించారు. మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా ? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్భంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నట్లు...
సోనియా నివాసంలో కీలక సమావేశం జరుగనుంది. ఆయన పార్టీలో చేరితే అప్పగించాల్సిన బాధ్యతలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పీకే చేరిక, పీకే ఎన్నికల వ్యూహాలపై సోనియా ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే...
రీజినల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో భేటీ కానున్నారు. 2022, ఏప్రిల్ 27వ తేదీన జరిగే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్ధేశం చేయనున్నారు...
ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్లు, ప్రసాద విక్రయ శాలలు కిక్కిరిసిపోయాయి. కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తుల సందడి కన్పించింది...ఓ వైపు భక్తులు పోటెత్తడం.. అదే సమయంలో ఆటో డ్రైవర్ల ఆందోళనతో మరోసారి యాదగిరిగుట్ట ప�
ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. విచారణలో సమయంలో బాధితుల హక్కును నిరాకరించబడిందని.. అలహాబాద్ హైకోర్టు అధికార పరిధిని మించిపోయిందని...
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ పేరు హాట్ టాపిక్గా మారింది. ఇండియన్ పాలిటిక్స్ డయాస్ మీద ఆయన పాలిట్రిక్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్స్ ఎవరి ఊహకు అందడం లేదు...
చిన్న రుద్రాక్ష హారాన్ని తన తల్లి దులారీ ప్రత్యేకంగా ప్రధాన మంత్రి కోసం ఇచ్చారని, పగలు.. రాత్రి అనే తేడా లేకుండా మోదీ దేశ సేవలో నిమగ్నమై ఉన్నారని పోస్టులో రాసుకొచ్చారు. ఆయన్ను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు...
గ్రేటర్ హైదరాబాద్ లో బీర్ల కోసం ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని వైన్స్ షాప్స్ లలో చల్లటి బీర్లు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారంట. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా బీర్లు సేల్స్...
కాంగ్రెస్కు జవసత్వాలు నింపుతూనే.. టీఆర్ఎస్ను మెల్లిగా జాతీయ రాజకీయాల వైపు నడిపించేలా జమిలి వ్యూహాన్ని పీకే ప్లాన్ చేశారా..? నేషనల్ పాలిటిక్స్లో కొత్త పొలిటికల్ జర్నీకి రోడ్ మ్యాప్ వేస్తున్నారా.. ?
మాదాపూర్ లో కారు బీభత్సానికి ముగ్గురు యువకులు ఆసుపత్రి పాలయ్యారు. మద్యం మత్తులో కారును యువకుడు వేగంగా నడపడమే ఇందుకు కారణం. మాదాపూర్లో...
ఆ తండ్రి అమితానందం పొందాడు. కానీ..అంతలోనే విషాదం చోటు చేసుకుంది. భాజా భజంత్రిలు ఆగిపోయి.. రోదనలతో ఆ పెళ్లి మంటపం మారుమ్రోగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో...
కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వచ్చిన వెంటనే టీఆర్ఎస్తో కటీఫ్ చెబుతారు అనుకుంటున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశం కావటం.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చినట్టు అయింది...
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని, ఏ బాధ్యతలు ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ లో చేరాక ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని, తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయే...