Home » Author »Mahesh
జంతువులలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి యజమానులు తమ పెంపుడు జంతువులను ఇంట్లోనే ఉంచాలని పశువైద్య శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. కానీ పెంపుడు జంతువుల నుండి వ్యాప్తి ప్రమాదం గురించి యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రిటి�
కరోనా వైరస్ మహమ్మారి వస్తుందరయ్యా.. జర ఇంట్లోనే ఉండండి.. బయటకు రాకండి అని ప్రభుత్వం నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా వింటేనా? పోలీసులు రోడ్లపై పరిగెత్తించి లాఠీలకు పనిచెబుతున్నా కొందరు అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపైకి వచ్చేస్తున్నారు.. కరోనాన�
కరోనా వైరస్ మహమ్మారి ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు ఇతరులకు దూరంగా ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉండాలి. దీని కారణంగా ఒక వ్యక్తి జీవితంలో రోజువారీ కార్యక లాపాలన్నింటిని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే చాలామం
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. మార్చి 24 నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. అందరూ ఇంట్లోనే ఉండాలని ఎవరూ బయటకు రావొద్దని �
దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో 65ఏళ్ల హిందు మహిళ మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏ వాహనాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కరోనా భయంతో ఎవరూ బయటకు రాల�
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. సినిమా థియేటర్లను మరి కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయనున్నామని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా యూఎస్ ఎకానమీపై పెను ప్రభావం చూపించిన లాక్డౌన్ ఆర్థిక నష్టం నుంచి తేరుకోవాల�
శృంగారం అంటే ఇష్టం లేనివాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి… యవ్వనానికి వచ్చిన 16,17 ఏళ్ల వారి నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న ముదుసలి వరకు అందరూ అర్రులు చాచేవాళ్లే . వీళ్లలో కొందరు వెరైటీ మనుషులు ఉంటారు. అసహజ శృంగారానికి అలవాటు పడతారు. వీరితోనే ఇబ్బ�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముందు ముందు మరిన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపనుంది. కాగా, కరోనా వైరస్ కట్�
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్లో కొత్త సర్వీసు రాబోతోంది. భద్రతతో కూడిన గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ ను కంపెనీ డెవలప్ చేస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో సెక్యూర్ గ్రూపు వీడియో కాల్స్ సర్వీసును లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. �
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ యూజర్ల కోసం కొత్త వీడియో కాలింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో మెసేంజర్ రూమ్స్ సహా ఇతర వీడియో కాలింగ్ ఫీచర్లను అందిస్తోంది. ఈ వీడియో కాలింగ్ ఫీచర్ల ద్వారా 50 మంది వరకు ఉచితంగా గ్రూపు వీడియో కాలింగ్
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ చైల్డ్ ఫ్రెండ్లీ యూజర్ల కోసం కొత్త యాప్ రిలీజ్ చేసింది. అదే… Messenger Kids App. కొత్తగా 70 దేశాలకు ఈ మెసేంజర్ కిడ్స్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో బ్రెజిల్, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్ దేశాలు కూ�
WhatsApp’s మీరు ఉపయోగిస్తుంటారా ? ఎక్కువ మందికి గ్రూప్ కాల్స్ చేయాలని అనుకుంటున్నారా ? అయితే..ఇలాంటి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కేవలం నలుగురికి మాత్రమే వీడియో కాల్ చేసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడా సంఖ్యను 8కి పెంచింది. అంటే ఒక�
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు… మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మంత్రాలు ఇది కరోనాకు ముందు.. ఇప్పుడు అలా కాదు.. ఎందుకుంటే ఇది కరోనా కాలం.. మునపటిలా పెళ్లి చేసుకుంటామంటే కుదరదు.. కరోనా పుణ్యామనా పెళ్లిళ్లు అన్నీ ఆన్ లైన్లో �
మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ యూజర్లా? మీ వాచ్లో Hand Wash అనే కొత్త యాప్ చూశారా? కరోనా సమయంలో చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ యాప్ ఎప్పుడూ మీకు గుర్తు చేస్తుంటుంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి యూజర్లు కాస్త టైమ్ తీసుకోవాల్సి ఉంట�
దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్డౌన్తో భారత ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితం కావడంతో అంతా ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ లో దాదాపు 308,000 టెరా బైట్స్ (TB) డేటాను వినియోగించినట్టు
కొవిడ్-19 వ్యాప్తితో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఇంట్లోనే ఉంటూ ఎంటర్ టైన్మెంట్ షోలతో ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది వీడియో గేమ్స్ ఆడుతూ లాక్ డౌన్ సమయాన్ని బిజీగా గడిపేస్తున్నా�
ప్రముఖ వ్యాపారవేత్త, ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కలిసి ఓ సూపర్ యాప్ క్రియేట్ చేస్తున్నాయి. చైనీస్ సూపర్ యాప్ WeChat మాదిరిగా మల్టీపర్పస్ యాప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడి�
ఒకప్పుడు పీఎఫ్(Provident Fund) బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్. టెక్నాలజీ పుణ్యమా అని సీన్ మారింది. పీఎఫ్ వివరాలు చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్(EPF) బ్యాలెన్స్ తెలుసుకోవడానికి సులభ మార్గాలున్నాయి. EPFO వెబ్ సైట్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వ�
కొత్త కరోనా వైరస్ వ్యాప్తిని ట్రాకింగ్ చేసేందుకు ప్రపంచ టెక్, సెర్చ్ ఇంజిన్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్ ఒక స్పెషల్ ట్రాకింగ్ సిస్టమ్ను ప్రకటించాయి. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేసేందుకు ఐఓఎస్ (iOS), ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో ఈ వ్యవస్థను డెవలప్ చ�
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కరోనాను కట్టడి చేయాలంటే అందరూ ఇంట్లోనే ఉండాల్సిన సమయం. ఎప్పుడూ రోడ్లపై రద్దీగా కనిపించే వాహనాలన్నీ ఇంటికి పరిమితయ్యాయి. ఒకవైపు కరోనా భయం.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలతో బయటకు తీయాలంటేనే బయప�